Thursday, July 3, 2025
spot_img

కొనసాగుతున్న దోస్త్ ప్రక్రియ..6న దోస్త్‌ ఫస్ట్‌ ఫేజ్‌ సీట్ల కేటాయింపు

Must Read

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దోస్త్‌ రిజిస్టేష్రన్ల పక్రియ కొనసాగుతోంది. దోస్త్‌ ఫస్ట్‌ ఫేజ్‌ సీట్ల కేటాయింపు ఈ నెల 6న జరగనుంది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలిలో మధ్యాహ్నం 3 గంటలకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సీట్ల కేటాయింపు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆర్‌ లింబాద్రితో పాటు దోస్త్‌ కన్వీనర్‌ పాల్గొంటారు.రాష్ట్రంలోని 1066 కాలేజీల్లో మొత్తం 4,49,449 సీట్లు అందుబాటులో ఉన్నాయి.మూడు విడతల్లో దోస్త్‌ పక్రియను పూర్తిచేస్తారు.

Latest News

మరోమారు పాశమైలారానికి మంత్రి దామోదర

మీనాక్షి, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ల రాక మంత్రిని నిలదీసిన బాధిత కుటుంబాలు సిగాచి పరిశ్రమ వద్దకు చేరుకున్న మంత్రి దామోదర రాజనర్సింహను బాధితులు నిలదీసారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS