హైదరాబాద్ లోని మణికొండలో కేవ్ పబ్ లో ఎస్.ఓ.టీ పోలీసులు దాడులు నిర్వహించారు.పబ్ లో డ్రగ్స్ వినియోగిస్తున్నారనే పక్క సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 50 మందిని అరెస్ట్ చేసి ఉస్మానియాలో వైద్య పరీక్షలు నిర్వహించారు.50 మందిలో 24 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది.డ్రగ్స్ తీసుకున్న 24 మందిలో ప్రముఖులు ఉన్నారని మాదాపూర్...
తమిళనాడు-తీరుపూర్ కు చెందిన ఓ యువకుడికి 35 సంవత్సరాలు వచ్చిన పెళ్లి కాకపోవడంతో, పెళ్లి సంబంధం కోసమని ఓ వెబ్ సైట్ ని ఆశ్రయించాడు.సంధ్య అనే మహిళాతో పరిచయం ఏర్పడడంతో ఆ మహిళను వివాహం చేసుకున్నాడు.కొన్ని రోజులపాటు వారిద్దరి మధ్య కాపురం సాఫీగా సాగింది.03 నెలల తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు రావడాన్ని గమనించిన...
సిద్దిపేట - చేర్యాల, నర్సాయపల్లి గ్రామాల మధ్య పట్టణ శివారులో ద్విచక్రవాహనంపై విధులకు వెళ్తున్న ఓ వ్యక్తిని వెనకనుంచి వచ్చి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆయనకు గాయాలు కాగా స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి హైదరాబాద్కు తరలిస్తుండగా.. మార్గమధ్యలో చంద్రశేఖర్ మృతి చెందారు.
మృతుడు డీఎన్టీ పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.
నిన్న రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య..
నిన్న సాయంత్రం లావణ్య కే నోటీసులు ఇచ్చిన నర్సింగ్ పోలీసులు..
ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని లావణ్య కు నోటీసులు.
91 crpc కింద నోటీసులు జారీ.
తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని లావణ్య ఫిర్యాదు.
ఆధారాలు సమర్పించాల్సిందిగా లావణ్యను కోరిన పోలీసులు.
పోలీసులకు అయితే అందుబాటులోకి...
పాత బస్తీ లో అమిత్ షా పై నమోదైన కేసును ఉపసంహరించుకున్న పోలీసులు.
అమిత్ షా తో పాటు కిషన్ రెడ్డి పేర్లను ఉపసంహరించుకున్న పోలీసులు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కోడ్ ఉల్లంఘించారని ఆరోపణపై కేసు నమోదు..
ఎన్నికల ప్రచారంలో అమిత్ షా ఉద్దేశపూర్వకంగా కోడ్ ఉల్లంగించలేదని కేసు ఉపసంహరణ..
చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసును వెనక్కి...
హైవే పై వరుస దొంగతనాలకు పాల్పడుచున్న అంతర్రాష్ట్ర పార్ధి దొంగల ముఠా అరెస్టు చేసిన నల్లగొండ జిల్లా పోలీస్ -జిల్లా యస్పీ శరత్ చంద్ర పవార్ ఐ.పి.యస్.గత కొంత కాలం నుండి తెలంగాణ రాష్ట్రం లో నల్లగొండజిల్లా లోని చిట్యాల, నార్కెట్ పల్లి, కట్టంగూర్ మండలాలు, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ లలో మరియు సంగారెడ్డి జిల్లాలో...
ఉత్తరాఖండ్ లో కొండచరియలు విరిగిపడి ఇద్దరు హైదరాబాద్ పర్యాటకులు మృతి
మృతి చెందిన వారు హైదరాబాద్ కి చెందిన నిర్మల శశి ( 36 ), సత్యనారాయణగా ( 50 ) గుర్తింపు
వెల్లడించిన పోలీసులు
చమోలీ జిల్లాలో ఘటన
బద్రినాథ్ జాతీయ రహదారిపై ప్రమాదం
బద్రినాథ్లో దేవుడిని దర్శించుకొని మోటర్ సైకిల్పై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్టు వెల్లడించిన పోలీసులు
నార్సింగీ పోలీస్ స్టేషన్ సినీ నటుడు రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన ప్రేయసి లావణ్య. తను ప్రేమించి, శరీరకంగా వాడుకొని వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని నార్సింగీ పోలీసులకు లిఖిత పూర్వ కంగా ఫిర్యాదు చేసిన ప్రేయసి. తను మోసం చేసాడని అమ్మాయి పిచ్చి ఉన్న తరుణ్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు లో...
ధర్మపురి మండల రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందించిన ఎమ్మెల్యే బృందం
ప్రభుత్వ నిబంధనలను గౌరవిస్తూ సమాజానికి ప్రజాస్వామ్యంపై మరింత విశ్వాసాన్ని పెంపొందించాలని ఎమ్మెల్యే పరాజితులు బృందం కోరింది.జగిత్యాల జిల్లా ధర్మపురి లో మండల రెవెన్యూ అధికారికి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,మండల అధికారికి పలు అంశాల పై సమాచారం కోరామని తెలిపారు.గాదెపెళ్లి శివారులోని ప్రభుత్వ...
మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి & డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డెరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ప్రెస్ మీట్..
మేడ్చల్: పేట్ బాషీరాబాద్ పియస్ పరిదిలోని దూలపల్లి లో నకీలీమందుల తయారీ కేంద్రంపై ఎస్ఓటి మేడ్చల్, డ్రగ్ కంట్రోల్, పేట్ బాషీరాబాద్ పోలీసుల దాడి..
50లక్షల విలువ చేసే నకీలీ మందులు, మిషనరీ ని సీజ్ చేసిన పోలీసులు..
నకిలీ మందుల...
హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...