Wednesday, July 2, 2025
spot_img

పాఠశాలలో కాల్పులు జరిపిన నర్సరీ బాలుడు

Must Read

బీహార్ లోని సుపాల్ జిల్లాలో ఓ పాఠశాలలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది.ఇదేళ్ల బాలుడు తన బ్యాగ్ లో తుపాకి తెచ్చాడు.అంతేకాకుండా ఓ విద్యార్థి పై కాల్పులు కూడా జరిపాడు.దీంతో ఆ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.లాల్‌పట్టి ప్రాంతంలోని సెయింట్ జోన్ బోర్డింగ్ స్కూల్‌లో ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు.నర్సరీ చదువుతున్న విద్యార్థి మూడవ క్లాస్స్ లో చదువుతున్న విద్యార్థి పై కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు.స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS