Monday, July 7, 2025
spot_img

తెలంగాణ

ఎన్ని సమస్యలు ఎదురైన రైతులకు రుణమాఫీ చేస్తున్నాం

ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు రుణమాఫీ రూ.లక్ష రుణమాఫీ నిధులను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి తొలివిడతలో భాగంగా 11 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాలోరూ.7 వేల జమ కాంగ్రెస్ మాట ఇస్తే అది శిలశాసనమే ఈ నెలాఖరులోగా వరంగల్ లో కృతజ్ఞత సభ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచింది : సీఎం రేవంత్...

రైతు రుణమాఫీ నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి

ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రైతాంగానికి రుణమాఫీ నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు.గురువారం సచివాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు రూ.లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు.తోలి విడతలో భాగంగా 11 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాల్లోకి రూ.7వేల కోట్ల నిధులను జమ...

ఆగష్టు 28 కి డీఎస్సి విచారణ వాయిదా

డీఎస్సీ వాయిదాపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ పదిమంది నిరుద్యోగులు హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.గత కొన్ని రోజుల నుండి డిఎస్సి పరీక్షను వేయాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నా విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిరుద్యోగులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు...

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిను పరామర్శించిన కేటీఆర్

బీఆర్ఎస్ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు.దింతో కుటుంబసభ్యులు అయినను హైదరాబాద్ లోని ఏ.ఐ.జి ఆసుప్రతికి తరలించారు.సుధీర్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు.కేటీఆర్ వెంట ఎమ్మెల్యే పాడి కౌశిక్ కూడా ఉన్నారు.ప్రస్తుతం ఆయనకు ఆసుప్రతిలో చికిత్స కొనసాగుతుందని వైద్యులు పేర్కొన్నారు.

రైతులకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

గురువారం రైతులకు రూ.లక్ష వరకు రుణాలు మాఫీ చేస్తున్నామని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.బుధవారం టీపీసీసీ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే, ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు.దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలవాలని,బుధవారం (రేపు)...

ఆగష్టు నేల దాటాక ముందే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆగష్టు నెల దాటాక ముందే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.ప్రజాభవన్ లో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు.ఈ సందర్బనగా అయిన మాట్లాడుతూ,రైతులకు రుణమాఫీ చేయడం కోసం నిద్రలేని రాత్రుళ్ళు గడిపాం అని తెలిపారు.అర్హులైన అందరికి రుణమాఫీ చేస్తాం అని అన్నారు.రేషన్ కార్డులు...

రాష్ట్ర ప్రజలకు తొలిఏకాదశి,పీర్ల పండుగ శుభాకాంక్షలు: కేసీఆర్

తోలి ఏకాదశి,మొహరం పండుగ సందర్బంగా రాష్ట్ర ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.తెలుగు ప్రజలు ఉపవాస దీక్షలతో,భక్తి శ్రద్ధలతో తోలి ఏకాదశి పండుగ జరుపుకుంటారని తెలిపారు.త్యాగానికి గుర్తుగా హిందూ,ముస్లింలు కలిసి కట్టుగా పీర్ల పండుగ జరుపుకుంటారని,ఈ పండుగ తెలంగాణ గంగ,జామున సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని...

గూడెం మహిపాల్ కి బీఆర్ఎస్ ఎం తక్కువ చేసింది

మాజీ మంత్రి హరీష్ రావు ఇటీవల కాంగ్రెస్ లో చేరిన పఠాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి బీఆర్ఎస్ ఎం తక్కువ చేసిందని ప్రశ్నించారు మాజీమంత్రి హరీష్ రావు.బీఆర్ఎస్ పార్టీ గూడెం మహిపాల్ రెడ్డికి మూడుసార్లు ఎమ్మెల్యే చేసిందని,పార్టీ వదిలి వెళ్లిన కార్యకర్తలు దైర్యంతో ఉన్నారని తెలిపారు.ఎమ్మెల్యేలు పార్టీ వదిలి వెళ్లిన బీఆర్ఎస్...

ప్రజలతో పోలీసులు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి

పోలీస్ కమిషనర్లు,ఎస్పీలతో సమావేశమైన డీజీపీ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడం వల్ల ప్రజలు సంతృప్తి చెందుతారు వచ్చే ఫిర్యాదుల ఆధారంగా వెంటనే కేసులు నమోదు చేయాలి త్వరలోనే జిల్లాల వారీగా తనిఖీలు: డీజీపీ జితేందర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్ పోలీస్...

మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో బోనాల పండుగ సంబరాలు

కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తుంది రాష్ట్ర ప్రజలు అందరు సుఖసంతోషాలతో ఉండాలి :తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తుందని అన్నారు తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు .మంగళవారం సునీత రావు ఆధ్వర్యంలో గాంధీభవన్ లో ఆషాద మాసం బోనాల...
- Advertisement -spot_img

Latest News

శ్రీశైలం నల్లమల లొద్ది మల్లన్న స్వామి అన్న దాన కార్యక్రమం

ఏడాదికి తొలి ఏకాదశి ఒకరోజు మాత్రమే స్వామి దర్శనం ఉండేది పులుల సంచారం దృష్ట్యా అడవిలోకి అనుమతించని ఫారెస్ట్ అధికారులు అచ్చంపేట స్థానికులచే మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నదాన...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS