Thursday, July 3, 2025
spot_img

ఆగష్టు నేల దాటాక ముందే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం

Must Read
  • ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

ఆగష్టు నెల దాటాక ముందే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.ప్రజాభవన్ లో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు.ఈ సందర్బనగా అయిన మాట్లాడుతూ,రైతులకు రుణమాఫీ చేయడం కోసం నిద్రలేని రాత్రుళ్ళు గడిపాం అని తెలిపారు.అర్హులైన అందరికి రుణమాఫీ చేస్తాం అని అన్నారు.రేషన్ కార్డులు లేని కుటుంబాలకు రూ.6 లక్షలకు రుణమాఫీ చేస్తామని వెల్లడించారు.కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరి వద్దకు ఈ కార్యక్రమాన్నితీసుకెళ్లాలని కోరారు.

Latest News

మరోమారు పాశమైలారానికి మంత్రి దామోదర

మీనాక్షి, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ల రాక మంత్రిని నిలదీసిన బాధిత కుటుంబాలు సిగాచి పరిశ్రమ వద్దకు చేరుకున్న మంత్రి దామోదర రాజనర్సింహను బాధితులు నిలదీసారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS