Thursday, September 11, 2025
spot_img

పద్మశ్రీ గుస్సాడీ కనకరాజు మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి

Must Read

గుస్సాడీ నృత్య కళాకారుడు, పద్మశ్రీ గుస్సాడీ కనకరాజు మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అయిన మరణం తీరని లోటని అన్నారు. గుస్సాడీ నృత్య ప్రదర్శనతో కనకరాజు తన విశేష సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు. అంతరించిపోతున్న అదివాసీల కళను దేశ వ్యాప్తంగా అందరికీ పరిచయం చేసిన కళాకారుడని పేర్కొన్నారు. కనకరాజు కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అధికారిక లాంఛనాలతో కనకరాజు అంత్యక్రియలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

శుక్రవారం గుస్సాడీ కనకరాజు అనారోగ్యంతో కన్నుమూశారు. 2021లో కనకరాజుకు భారత ప్రభుత్వం “పద్మశ్రీ” అవార్డును ప్రధానం చేసింది.

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This