Sunday, July 27, 2025
spot_img

పద్మశ్రీ గుస్సాడీ కనకరాజు మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి

Must Read

గుస్సాడీ నృత్య కళాకారుడు, పద్మశ్రీ గుస్సాడీ కనకరాజు మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అయిన మరణం తీరని లోటని అన్నారు. గుస్సాడీ నృత్య ప్రదర్శనతో కనకరాజు తన విశేష సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు. అంతరించిపోతున్న అదివాసీల కళను దేశ వ్యాప్తంగా అందరికీ పరిచయం చేసిన కళాకారుడని పేర్కొన్నారు. కనకరాజు కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అధికారిక లాంఛనాలతో కనకరాజు అంత్యక్రియలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

శుక్రవారం గుస్సాడీ కనకరాజు అనారోగ్యంతో కన్నుమూశారు. 2021లో కనకరాజుకు భారత ప్రభుత్వం “పద్మశ్రీ” అవార్డును ప్రధానం చేసింది.

Latest News

టి-హబ్ వేదికగా ఘనంగా ముగిసిన ‘తెలుగు ఏఐ బూట్‌క్యాంప్ 2.O’ గ్రాడ్యుయేషన్ కార్యక్రమం

నగరంలోని టి-హబ్‌ వేదికగా 'డిజిప్రెన్యూర్.ఏఐ' సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తెలుగు ఏఐ బూట్‌క్యాంప్ 2.O’ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. సాంకేతిక రంగంలో తెలుగువారికి సరికొత్త...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS