Sunday, June 15, 2025
spot_img

ఓ అర్ అర్ పై రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి

Must Read

మేడ్చల్ ఓ అర్ అర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్ పై సుతారి గూడ గ్రామం వద్ద పటాన్ చెరువు నుండి మేడ్చల్ వైపు వస్తుండగా ఆగి ఉన్న కంటైనర్ ను డీసీఎం ఢీ కొట్టింది.దీంతో డీసీఎం డ్రైవర్ వాహనాన్ని దిగి తనిఖీ చేస్తుండగా వెనుక నుండి వచ్చిన మరో కంటైనర్ డీసీఎం డ్రైవర్ ఢీ కొట్టింది.డీసీఎం డ్రైవర్ మృతి చెందాడు.మేడ్చల్ మండలంలోని సుతారిగూడ గ్రామానికి చెందిన డీసీఎం డ్రైవర్ రవికుమార్ గా పోలీసులు గుర్తించారు.సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని మేడ్చల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

ఈ నెల 19న శుభాన్షు శుక్లా యాత్ర

తాజా తేదీని ప్రకటించిన ఇస్రో టెక్నికల్ ఇష్యూస్‌తో పలుమార్లు వాయిదా పడిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్రకు సంబంధించిన తాజా తేదీని భారత అంతరిక్ష...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS