Wednesday, June 18, 2025
spot_img

ప్రతి ఒక్కరూ స్వార్థపరులే

Must Read

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ స్వార్థ పరుడే..
కొందరు తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు..
కొందరు తమ కుటుంబం గురించే ఆలోచిస్తారు..
మరికొందరు తమ కమ్యూనిటి గురించే ఆలోచిస్తారు..
ఇంకొందరు తన వ్యవస్థ గురించి ఆలోచిస్తారు..
కొందరు తమ ఊరి గురించి ఆలోచిస్తారు..
కొందరు తమ దేశం గురించి ఆలోచిస్తారు..
చివరికి సన్యాసి అయిన సరే తన మోక్షం గురించి ఆలోచించాల్సిందే
వీరందరిది ఒక్కోక్కరిది ఒక్కోక్క లెవల్
మరి స్వార్థం లేనిదేవరికి ఈ లోకంలో..!!

Latest News

ఏటీఎమ్‌లలో పెరిగిన వంద, 2 వందల నోట్ల లభ్యత

ఏటీఎమ్‌లలో వంద, రెండు వందల నోట్ల లభ్యత పెరిగింది. ఏటీఎమ్‌లలో ఆ డినామినేషన్‌ నోట్లను సెప్టెంబర్ 30లోపు మరింత ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంచాలని ఆర్బీఐ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS