Tuesday, June 3, 2025
spot_img

తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్ లకు డీజీలుగా పదోన్నతి

Must Read

తెలంగాణలోని సీనియర్ ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది.ఈ మేరకు ఐదుగురు అధికారులకు డీజీలుగా పదోన్నతి ఇస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది.

పదోన్నతి పొందిన అధికారులు :

శ్రీనివాస్ కొత్తకోట – హైదరాబాద్ సీపీ
శివధర్ రెడ్డి – ఇంటిలిజెన్స్ అదనపు డీజీ
సౌమ్య మిశ్రా – జైళ్ల శాఖ డీజీ
శిఖా గోయల్ – తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్
అభిలాష బిస్తి

Latest News

డల్లాస్‌లో బీఆర్ఎస్ రజతోత్సవాలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు సైతం అమెరికాలోని డల్లాస్‌లో ఇవాళ (జూన్ 1న) బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకలు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS