Friday, October 3, 2025
spot_img

మానవత్వం చాటుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్

Must Read

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. తిరుమలాయపాలెం మండల పర్యటనను ముగించుకుని ఖమ్మంలోని క్యాంపు కార్యాలయానికి వెళ్తున్న క్రమంలో కరుణగిరి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గమనించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తన కాన్వాయ్‎ను అపి, క్షతగాత్రుని వద్దకు వెళ్ళి పరామర్శించారు. ” ఏం కాదులే..నేనున్నా” అని భరోసా ఇచ్చి, రక్తపుమరకలతో ఉన్న బాధితుడిని తన ఎస్కార్ట్ వాహనంలో కిమ్స్ ఆసుపత్రికి తరలించామని ట్రాఫిక్ సీఐ సాంబశివరావును ఆదేశించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఆదేశాల మేరకు, వెంటనే సీఐ తన సిబ్బందితో కలిసి బాధితున్ని ఆసుపత్రికి తరలించారు. బాధితుడి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This