Friday, July 4, 2025
spot_img

రక్షణరంగ పరికరాల తయారీలో హైదరాబాద్‎కు గొప్ప పేరుంది

Must Read
  • కేంద్రమంత్రి రాజ్‎నాథ్ సింగ్

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో భారత నేవీకి సంబంధించిన రాడార్ కేంద్రానికి మంగళవారం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‎నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , కేంద్రమంత్రులు బండిసంజయ్, కిషన్ రెడ్డి, తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ , నేవీ అధికారులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణమంత్రి రాజ్‎నాథ్ సింగ్ మాట్లాడుతూ, అబ్దుల్ కలాం జయంతి రోజు రాడార్ స్టేషన్ ను శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా దేశ అభివృద్దిలో అందరూ కలిసి ముందుకెళ్లాలని సూచించారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి అన్ని విధాలా సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. దేశ అభివృద్దిలో తెలంగాణ కీలకంగా మారిందని, రక్షణరంగ పరికరాల తయారీలో హైదరాబాద్ నగరానికి గొప్ప పేరుందని అన్నారు. దేశ రక్షణ,భద్రత విషయంలో ఎలాంటి ఒత్తిళ్లు వచ్చిన వెనక్కి తగ్గం అని, వీఎల్ఎఫ్ ద్వారా స్థానికులపై ఎలాంటి చెడు ప్రభావం ఉండదు అని అన్నారు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS