Monday, August 18, 2025
spot_img

హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక తీర్పు

Must Read
  • హైడ్రా కూల్చివేతల పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కేఏ పాల్
  • పిటిషన్ పై విచారించిన కోర్టు
  • హైడ్రా కూల్చివేతలను ఇప్పుడు అపలేమని తెలిపిన హైకోర్టు
  • తదుపరి విచారణ ఈ నెల 14 కి వాయిదా

హైడ్రా కూల్చివేతలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. కూల్చివేతలను తక్షణమే ఆపేయాలని, జీవో 99పై స్టే విధించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై విచారించిన హైకోర్టు కూల్చివేతలు ఇప్పుడు అపలేమని తెలిపింది. ప్రతివాదులుగా ఉన్న హైడ్రా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది.

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS