Sunday, May 18, 2025
spot_img

ఉక్రెయిన్,రష్యా యుద్ధంలో భారతీయుడు మృతి

Must Read

ఉక్రెయిన్,రష్యా మధ్య జరిగిన యుద్ధంలో భారత్ కి చెందిన యువకుడు మరణించాడు.హర్యానా రాష్ట్రానికి చెందిన 22 ఏళ్ల రవి అనే యువకుడు మౌన్ యుద్ధంలో మరణించినట్టు భారత రాయబార కార్యాలయం ద్రువీకరించిందని రవి కుటుంబసభ్యులు పేర్కొన్నారు.2024 జనవరి 13న ఉద్యోగం కోసమని రష్యా వెళ్లిన రవిను బెదిరించి బలవంతంగా రష్యా సైన్యంలో చేర్చారని కుటుంబసభ్యులు తెలిపారు.మార్చి 12 తర్వాత చివరిసారిగా రవి ఫోన్లో మాట్లాడాడని ఆ తర్వాత నుండి ఎలాంటి సమాచారం లేకపోవడంతో భారత రాయబార కార్యాలయానికి లేఖ రాశామని సోదరుడు అజయ్ వెల్లడించాడు.రష్యా యుద్ధంలో రవి మరణించాడని,మృతదేహాన్ని గుర్తించేందుకు కుటుంబసభ్యుల డిఎన్ఏను రష్యా కోరినట్టు వెల్లడించాడు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS