Friday, January 24, 2025
spot_img

ఒలంపిక్స్ లో మనోళ్లదే హవా,ఫైనల్స్ లోకి అర్జున్ బాబాట

Must Read

పారిస్ ఒలంపిక్స్ లో భారత్ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు.ఆదివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ లో మను భాకర్ కాంస్య విజయం సాధించింది.ఇదే షూటింగ్ లో షూటర్ రమిత జిందాల్ ఫైనల్స్ లోకి వెళ్ళింది.తాజాగా పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో అర్జున్ బాబాట ఫైనల్స్ లోకి చేరాడు.

Latest News

రైతు దేవుడు క‌దా.. రాజు ఎలా అవుతాడు..

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం కదా..! మరి ఆ బ్రహ్మదేవుడి వల్ల కూడా కానీ పరబ్రహ్మాన్నే పండిస్తున్న రైతు దేవదేవుడు అవుతాడు కానీ, రాజు ఎలా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS