Friday, October 3, 2025
spot_img

కవితకు అస్వస్థత,ఢిల్లీ ఎయిమ్స్ కు తరలింపు

Must Read

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత గురువారం అస్వస్థతకు గురయ్యారు.దీంతో ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికు తరలించి చికిత్స అందిస్తున్నారు.కవిత వైరల్ ఫీవర్ తో పాటు గైనిక్ సమస్యతో బాధపడుతున్నారని వైద్యలు వెల్లడించారు.కవిత ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోవడంతో అధికారులు ఎయిమ్స్ కు తరలించారు.ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని జైలు అధికారులు తెలిపారు.చికిత్స తర్వాత కోలుకున్న కవితను తిరిగి తిహార్ జైలుకు తరలించారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This