Friday, July 4, 2025
spot_img

ఆయారామ్ గయారామ్

Must Read

పార్టీ ఫిరాయింపుల వల్ల ప్రజల్లో తీవ్ర అసహ్యం ఏర్పడింది
ప్రజాస్వామ్య సమగ్రతను దెబ్బతీస్తూ ఓటర్ల తీర్పును
అపహాస్యం చేస్తూ ఒక పార్టీకి టికెట్ పై గెలిచి మరో పార్టీలోకి దుకే
” ఆయారామ్ గయారామ్ ” ల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నది
ఈ నీచపు పరిస్థితి రాజకీయ వ్యవస్థలో మరింత ఆస్థిరతను..గందరగోళాన్ని సృష్టిస్తున్నది..
తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు
అన్న సుమతి శతక వానుడికి తగ్గట్లు ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు సాగుతున్నాయి..
ఏ పార్టీ అధికారంలో ఉంటె ఆ పార్టీలో ఇతర పార్టీల నాయకులు క్యూ కడుతుండటం పరిపాటిగా మారింది..
ఇప్పుడు ధనప్రభావంతో గెలిచినా ఎమ్మెల్యేలు తిరిగి ఆ ధనం కోసమే సిగ్గు ఎగ్గు లేకుండా అమ్ముడుపోతున్నారు

  • కనకమామిడి సన్నీ
Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS