Thursday, February 13, 2025
spot_img

పని పూర్తైన తర్వాత సిస్టమ్స్ ను లగ్ ఔట్ చేసుకోండి

Must Read
  • సైబర్ నేరాలను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ
  • పని పూర్తైన తర్వాత మీ సిస్టమ్స్ ను లగ్ ఔట్ చేస్తున్నారా అని అధికారులను ప్రశ్నించిన మోదీ

సైబర్ నేరాలను ఉద్దేశిస్తూ ప్రభుత్వ అధికారులకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశారు.ఆఫీసుల్లో పని పూర్తైన తర్వాత మీ సిస్టమ్స్ లగ్ ఔట్ చేస్తున్నారా అని ప్రశ్నించారు.సైబర్ నేరాల విషయంలో మీ సిస్టమ్స్ ను లగ్ ఔట్ చేయాలని, ఇది చాల ముఖ్యమని తెలిపారు.ఆఫీస్ లో ఉండే సిస్టమ్స్ లగ్ అవుట్ అయ్యాయ లేదా అని తెలుసుకోవడానికి ప్రతి ఆఫీస్ ఒకరిని నియమించాలని అన్నారు.ఇంటికి వెళ్ళేటప్పుడు తన సిస్టంను తానే లగ్ ఔట్ చేసుకుంటానని వెల్లడించారు.

Latest News

అక్ర‌మ ఇసుక ర‌వాణాకు చెక్ పెట్టేనా..?

జిల్లాలో సిఎం ఆదేశాలు అమలు చేస్తారా…? అన్నిశాఖలు సమిష్టిగా పనిచేస్తేనే ఇది సాధ్యం అక్రమ ఇసుక రవాణాపై కలెక్టర్‌, ఎస్పీ దృష్టిసారిస్తారా…? ఎవరైనా సరే ఏ వ్యాపారం మొదలుపెట్టిన అందులో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS