Monday, May 19, 2025
spot_img

మహారాష్ట్ర ఎన్నికలు, రెండో జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్

Must Read

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాను శనివారం విడుదల చేసింది. రెండో జాబితాలో మరో 23 మంది పేర్లను ఖరారు చేసింది. తొలి జాబితాలో 48 మంది అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తాజాగా మరో 23 మంది పేర్లతో రెండో జాబితా విడుదల చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర ఎన్నికల కోసం ఇప్పటివరకు మొత్తంగా 71 మంది అభ్యర్థులను ప్రకటించింది. నాగ్‎పూర్ సౌత్ నుండి గిరీష్ కృష్ణరావు పాండవ్ బరిలోకి దిగనున్నారు.

మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 20న మహారాష్ట్రలో సింగిల్ ఫేజ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలు ఉండగా, 9.63 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS