Saturday, October 4, 2025
spot_img

235 పరుగులకు న్యూజిలాండ్ ఆలౌట్

Must Read

ముంబైలో జరుగుతున్న టెస్టులో టీమిండియా బౌలర్లు అద్బుతమైన బౌలింగ్ తో న్యూజిలాండ్ జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేశారు. శుక్రవారం జరిగిన తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 235 పరుగులకే ఆలౌట్ అయింది. మిచెల్ 82 పరుగులు చేసి టాప్ స్కోరర్‎గా నిలిచాడు. టీమిండియా బౌలర్ రవీంద్ర జడేజా 05 వికెట్లు పడగొట్టాడు. సుందర్ 04 వికెట్లు తీసుకోగా, ఆకాష్ దీప్ 01 వికెట్ పడగొట్టాడు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This