Monday, May 19, 2025
spot_img

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు

Must Read

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు అందజేశారు. నవంబర్ 09న దళిత బంధు నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హుజూరాబాద్‎లో ధర్నా చేపట్టారు. అయితే ఎలాంటి అనుమతి లేకుండా ధర్నా చేపట్టినందుకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలపై బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 35 (3) కింద పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు. అనుమతి లేకుండా రోడ్డుపై దళిత బంధు పథకం లబ్ధిదారులతో ధర్నా చేయడం, తెలిసి కూడా విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం వంటి ఆరోపణలతో కేసు పెట్టారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS