Monday, August 18, 2025
spot_img

ఏసీబీకి చిక్కిన పంచాయతీ సెక్రటరీ ఉమేష్

Must Read

ఏసీబీ అధికారుల వలలో మరో అవినీతి తిమింగలం చిక్కింది. సంగారెడ్డి జిల్లా మహదేవ్ పల్లి పంచాయితీ సెక్రటరీ ఉమేష్ రూ. 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మాసన్‎పల్లి కి చెందిన బాధితుడు నో డ్యూస్ సర్టిఫికెట్ విషయంలో ఉమేష్ ను సంప్రదించాడు. నో డ్యూస్ సరిఫికేట్ కావాలంటే రూ.15 వేలు లంచం ఇవ్వాలని పంచాయితీ సెక్రటరీ ఉమేష్ డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

Latest News

రైతు కుటుంబాల పిల్లలకు వ్యవసాయ విశ్వవిద్యాలయం శుభవార్త

తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతు కూలీల కుటుంబాలకు పెద్ద ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. 2025–26 విద్యా సంవత్సరం నుంచి బీఎస్సీ (అగ్రి), బీటెక్ (ఫుడ్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS