Monday, May 19, 2025
spot_img

09 యూనివర్సిటీలకు వీసీలను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం

Must Read

తెలంగాణలోని 09 యూనివర్సిటీలకు కొత్త వీసీలను నియమిస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పాలమూరువర్సిటీ వీసీగా జీన్.శ్రీనివాస్, కాకతీయవర్సిటీ వీసీగా ప్రతాప్ రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా ఎం.కుమార్, శాతావాహన వర్శిటీ వీసీగా ఉమేష్ కుమార్, తెలుగు యూనివర్సిటీ వీసీగా నిత్యానందరావు, మహాత్మాగాంధీ వర్సిటీ వీసీగా ఆల్టఫ్ హుస్సేన్, తెలంగాణ వర్సిటీ వీసీగా యాదగిరిరావు, వ్యవసాయ వర్సిటీ వీసీగా అల్లాస్ జనయ్య, ఉద్యానవన వర్సిటీ వీసీగా రాజిరెడ్డిలను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS