Friday, April 18, 2025
spot_img

పారిస్ ఒలంపిక్స్ లో భారత్ ఆటగాళ్లకు మద్దతు ఇవ్వండి

Must Read
  • మాన్ కి బాత్ లో ప్రధాని నరేంద్ర మోదీ

పారిస్ ఒలంపిక్స్ లో భారత్ నుండి బరిలోకి దిగుతున్న ఆటగాళ్లకు దేశప్రజలంతా మద్దతు ఇవ్వాలని కోరారు ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ .ఆదివారం 112వ మాన్ కి బాత్ లో మాట్లాడారు.దేశ పతాకాన్ని రెపరెపలాడించే అవకాశం వారికీ ఉందని,అందుకే అందరు కలిసి వారికీ ప్రోత్సహించాలని తెలిపారు.గణిత ఒలంపియాడ్ 2024లో విజయం సాధించిన జట్టును అభినందించారు.ప్రపంచంలో ఏ దేశమైన తమ వారసత్వ సంపాదనను ముందుకు తీసుకొనివెళ్ళినప్పుడే ఆ దేశం అభివృద్ధి సాధిస్తుందని అన్నారు.మరోవైపు అస్సాంలోని చరద్ దేవ్ మోదమ్ కు యునెస్కో వారసత్వ క్షేత్రంగా గుర్తింపు రావడం పై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

Latest News

తెనాలి డబుల్ హార్స్ గ్రూప్‌నకు అవార్డ్

తెనాలి డబుల్ హార్స్ గ్రూప్‌నకు మరో గౌరవించదగిన గుర్తింపు లభించింది. యూఆర్‌ఎస్ మీడియా మరియు ఆసియా వన్ మ్యాగజైన్‌ల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన 25వ ఆసియన్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS