Wednesday, July 30, 2025
spot_img

aadab hyderabad

సెక్రటేరియట్‌లో మంత్రుల ఛాంబర్లు పూర్తి వివరాలు

మొదటి బ్లాక్ సీఎంవో కార్యాలయం .. బ్లాక్ - 2, గ్రౌండ్ ఫ్లోర్రూం నెంబర్ 135 - పొంగూరు నారాయణరూం నెంబర్ 136 - వంగలపూడి అనితరూం నెంబర్ 137 - ఆనం రామనారాయణ రెడ్డి బ్లాక్ - 2, ఫస్ట్ ఫ్లోర్రూం నెంబర్ 208 - కందుల దుర్గేశ్రూం నెంబర్ 211 - పవన్ కల్యాణ్రూం...

కాంగ్రెస్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్

సింగరేణి అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా? సింగరేణిని ప్రైవేటీకరించి దివాళా తీయించింది కేసీఆరే సింగరేణిలో కేంద్రం వాటా 49, రాష్ట్రం వాటా 51 శాతం మాత్రమే రాష్ట్ర ఆమోదం లేకుండా కేంద్రం ప్రైవేటీకరించడం అసాధ్యం తప్పుడు ప్రచారంతో ప్రజల్లో అయోమయం స్రుష్టంచేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్ర అవినీతి విషయంలో బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోంది ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం విచారణ పేరుతో...

బెయిల్ వచ్చిందని ఆనందించేలోపే కేజ్రీవాల్ కి షాక్ ఇచ్చిన హైకోర్టు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి ఎదురుదెబ్బ తగిలింది.గురువారం రౌస్ అవెన్యూ కోర్టు మంజూరు చేసిన బెయిల్ పై ఢిల్లీ హై కోర్టు స్టే విధించింది.ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించారు.గురువారం కేజ్రీవాల్ కి ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.రూ.1 లక్ష...

రేపటికి వాయిదా పడిన ఏపీ అసెంబ్లీ

ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తోలి అసెంబ్లీ సమావేశం రేపటికి వాయిదా పడిన అసెంబ్లీ ఇవాళ ప్రమాణస్వీకారం చేసిన 172 మంది ఎమ్మెల్యేలు రేపు ఉదయం 10:30గంటలకు తిరిగి ప్రారంభంకానున్న అసెంబ్లీ టీడీపి-జనసేన-బిజెపి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శుక్రవారం తోలి అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,పవన్ కళ్యాణ్,జగన్ మోహన్ రెడ్డి ఇతర సభ్యులు...

పసి బిడ్డలకు పాడు లోకంలో అన్ని ప్రమాదాలే

ఆజ్ కి బాత్ తల్లి ఒడిలో తప్ప..తలదాచుకోలేని పసిబిడ్డలకు..పాడు లోకంలో అన్ని ప్రమాదాలే ..రాత రాసిన బ్రహ్మతో కూడా భద్రతా లేని భయంకరమైన సమాజమాసర్కార్ లెన్ని మారిన,చట్టాలు ఎన్ని ఉన్న చిదిగిపోయిన చిన్నారుల నెత్తుటి మరకలు ఇంకెన్ని చూడాలోసమాజాన్ని మార్చలేని రాజ్యాన్ని దిక్కారించలేని,అక్షరాలకు కన్నీటితోతడిసిన కనికరం లేదు..స్వేచ్ఛ లేని సమాజంలో చిగురిస్తున్నా చిన్నారులభద్రతా నెత్తురు...

బీఆర్ఎస్ కి భారీ షాక్,కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న పోచారం

వరుసగా బీఆర్ఎస్ పార్టీను వీడుతున్న ముఖ్యనేతలు కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ సీనియర్ నేత,మాజీ స్పీకర్ పోచారం ఉదయం పోచారం నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి,పొంగులేటి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించినా రేవంత్ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు తనయుడైన భాస్కర్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ లో చేరిన పోచారం రైతుల కష్టాలు తీరాలనే ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరా...

గూడెం బ్రదర్స్ అక్రమాలపై ఆదాబ్ హైదరాబాద్ పరిశోధనాత్మక వరుస కథనాలు

బెదిరింపులకు వెరవలేదు..!అదిలింపులకు అదరలేదు..!అధికారానికి తలవంచలేదు..!దమ్ము చూపింది..!దుమ్ము రేపింది..!అక్రమార్కులు… అరాచకులు…అధికార అండతో వనరులను దోచుకున్న వారిని వదలలేదు…నిక్కచ్చిగా ప్రపంచానికి చూపింది..!నిర్భయంగా అక్షర రూపంలో ప్రజల ముందు పెట్టింది..!నిలదీసి కడిగి పారేసింది..!అక్షర ఆయుధంతో ధర్మ రక్షణకై పోరాడుతోంది…Aadab news… నిఖార్సైన ప్రజా మీడియా…!అధికార మదంతో అరాచక అవినీతితో మైనింగ్ మాఫియా గా మారి అందినంత దోచుకున్న గూడెం...

ఈ నెల 24 నుండి 29 వరకు గురుకుల హాస్టల్ వార్డెన్ పరీక్షలు

గురుకుల విద్యాసంస్థల్లో హాస్టల్ వార్డెన్ పోస్టుల పరీక్ష తేదీ ఖరారైంది.ఈ నెల 24 నుండి 29 వరకు పరీక్షలు నిర్వహిస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది.ఆన్లైన్ లో ఈ పరీక్షను నిర్వహిస్తునట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది.హాల్ టికెట్స్ మూడు రోజుల ముందు వెబ్ సైటులో అందుబాటులో ఉంటాయని టీజీపీఎస్సీ తెలిపింది.

విద్యార్థులు అంకితభావంతో దేశానికి సేవ చేయాలి:డీజీపీ రవిగుప్తా

సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్, ఓక్విండ్స్ క్యాంపస్ ప్రథమ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డీజీపీ రవిగుప్తా బౌరంపేట్ లోని సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్, ఓక్విండ్స్ క్యాంపస్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ) రవి గుప్తా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.గురువారం అత్యంత ఉత్సాహంగా ఈ కార్యక్రమం జరిగింది.వేడుకల్లో...

అమరావతి రాజధాని ప్రాంతాన్ని సందర్శించిన చంద్రబాబు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించారు. సిఎం ముందుగా ఉండవల్లి లో నాటి ప్రభుత్వం కూల్చివేసిన ప్రజావేదికను సందర్శించారు. అనంతరం ఉద్దండరాయునిపాలెం లో రాజధాని శంకుస్థాపన ప్రాంతానికి వెళ్లిన సిఎం…తరువాత రాజధానిలోని వివిధ భవనాలను, నిర్మాణాలను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
- Advertisement -spot_img

Latest News

T-Hubలో గండికోట సుబ్బారావుకు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

ప్రొద్దుటూరుకు చెందిన సివిల్ ఇంజనీర్ గండికోట సుబ్బారావు, ప్రఖ్యాత AI నిపుణుడు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్ 2.0ను విజయవంతంగా...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS