పారిస్ 2024 షూటింగ్ ఈవెంట్ లో కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించిన మను భాకర్ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు.మను భాకర్ ఎక్స్ అకౌంట్ కి వేరిఫైడ్ బ్లూ టిక్ పడింది.అంతేకాకుండా ఆమె అకౌంట్ లో ఈఫిల్ టవర్ లోగో కూడా జాతకుడుంది.మరోవైపు ఆదివారం మను భాకర్ కాంస్య పతాకాన్ని సాధించి చరిత్ర...
తమిళ సినీ నటుడు ధనుష్ పై టీఎఫ్పీసి (తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్) ఆగ్రహం వ్యక్తం చేసింది.ముందస్తు అడ్వాన్స్లు తీసుకొని షూటింగ్స్ పూర్తి చేయట్లేదాని దనుష్ పై ఫిర్యాదులు వచ్చాయి.ఈ మేరకు దనుష్ తీరుపై టీఎఫ్పీసి ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇప్పటి నుండి అనుమతి ఉంటేనే అయిన సినిమాలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది.మరోవైపు ఆగస్టు 15...
పూర్తిగా చదవటానికి సమయం,ఆసక్తి లేని వారి కోసం,సంక్షిప్తంగా, అంశంలోకి సూటిగా పోతే,ఒక అబ్బాయి చెప్పిన మాట :పేరు చినముని అనుకుందాము.అతని పరీక్షలు ఆగష్టు 5 నుంచి ప్రారంభం.ఆలోపులో అతను తెలుగు పరీక్షకి సిద్ధం కాలేడు.అందుకే తెలుగు సంగతి ప్రస్తుతానికి మర్చిపో,అని చెప్తే అతను అన్న మాట "రిషి తో సవాలు చేసాను అయ్యా, అతన్ని...
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పై మర్డర్ కేసులు ఉన్నది వాస్తవమే అని విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సోమవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ,నల్గొండ జిల్లా మాజీ మంత్రి పెద్ద దొంగని ఆరోపించారు.తెలంగాణ ఉద్యమం సమయంలో తన దగ్గర నుండి రూ.10,000,...
ఉక్రెయిన్,రష్యా మధ్య జరిగిన యుద్ధంలో భారత్ కి చెందిన యువకుడు మరణించాడు.హర్యానా రాష్ట్రానికి చెందిన 22 ఏళ్ల రవి అనే యువకుడు మౌన్ యుద్ధంలో మరణించినట్టు భారత రాయబార కార్యాలయం ద్రువీకరించిందని రవి కుటుంబసభ్యులు పేర్కొన్నారు.2024 జనవరి 13న ఉద్యోగం కోసమని రష్యా వెళ్లిన రవిను బెదిరించి బలవంతంగా రష్యా సైన్యంలో చేర్చారని కుటుంబసభ్యులు...
కేంద్రప్రభుత్వం పై కాంగ్రెస్ ఎంపీ,ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు.చక్రవ్యూహాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ పై తీవ్ర విమర్శలు చేశారు.అభిమన్యుడు ఏ చక్రవ్యూహంలో చిక్కుకున్నాడో,దేశ ప్రజలు కూడా అదే చక్రవ్యూహంలో చిక్కుకున్నారని ఆరోపించారు.మహాభారత చక్రవ్యూహాన్ని ఆరుమంది నియత్రించారని నేటికీ కూడా 6 మంది దీనిని నియంత్రిస్తున్నారని ఆరోపించారు.నరేంద్రమోదీ,అమిత్ షా,మోహన్ భగవత్,అజిత్...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత జగన్ పై జనసేన నేత నాగబాబు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు.జగన్ కి కోడి కత్తి కేసులో ఏపీ ప్రభుత్వం న్యాయం చేయాలనీ కోరారు.2019లో జగన్ పై దాడి జరిగిందని,05 ఏళ్ళైనా ఇప్పటివరకు ఈ కేసు కొలిక్కి రాలేదని గుర్తుచేశారు.అప్పుడంటే బిజీ షెడ్యూల్ కారణంగా జగన్ కి...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి.చర్చలో భాగంగా సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి,సీఎం రేవంత్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకట రెడ్డిల మధ్య వాడి వేడి చర్చ కొనసాగింది.ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి నల్గొండలో నేర చరిత్ర ఉందని,ఓ హత్య కేసులో భాగంగా 16 ఏళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నారని కోమటి రెడ్డి విమర్శించారు.కోమటిరెడ్డి వెంకట రెడ్డి...
విద్యుత్ కుంభకోణం పై విచారణకు కొత్త చైర్మన్ ను నియమిస్తాం
విద్యుత్ కొనుగోలు పై విచారణ కొనసాగుతుంది
విచారణ కోరింది వాళ్లే,ఇప్పుడేమో వద్దంటున్నారు
సీఎం రేవంత్ రెడ్డి
విద్యుత్ కుంభకోణం పై విచారణ చేపట్టేందుకు సోమవారం సాయంత్రం కొత్త చైర్మన్ ను నియమిస్తామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.సోమవారం అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి.ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ పై చర్చ...