Monday, July 14, 2025
spot_img

aadabnews

జూన్ 26న రాష్ట్రవ్యాప్త పాఠశాలల బంద్ విజయవంతం చేయాలి

( ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ కమల్ సురేష్ ) ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి అక్రమంగా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి ఏబీవీపీ ఇచ్చిన పిలుపు మేరకు జూన్ 26న ( బుధవారం ) తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలల బంద్ ని విజయవంతం చేయాలని కోరారు...

జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ని రద్దు చేయండి

జుస్టిస్ నరసింహా కమిషన్ ని రద్దు చేయాలని కోరుతూ హై కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన కేసీఆర్ నిబంధనల ప్రకారమే విద్యుత్ కొనుగోలు జరిగింది సహజ న్యాయసూత్రాలకు జస్టిస్ నరసింహా రెడ్డి కమిషన్ విరుద్ధంగా ఉంది: కేసీఆర్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని కోరుతూ మాజీముఖ్యమంత్రి,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు.గత బీఆర్ఎస్...

ప్రపంచ శాంతికి శ్రీకారం చుట్టండి..

జి7 దేశాలకు దీటుగా రష్యా,చైనా ఉత్తర కొరియా బంధం..జి 7 ఇటలీ సమావేశంలో రష్యాను ఏకాకిని చేద్దాం అనుకుంటేపుతిన్,కిమ్ సమావేశంలో జి7 కూటమికి హడలు,ప్రపంచానికి ఏమోభయాందోళన..అగ్రరాజ్యం అమెరికా ఆధిపత్య ధోరణికి,అడ్డుకట్ట వీరి ఇద్దరికలయిక ప్రపంచంలో కమ్యూనిస్ట్ దేశాలకు నూతన ఉత్తేజం..అగ్రదేశాలతో పాటు అనేక దేశాలకు హెచ్చరిక రష్యా,ఉత్తరకొరియా,చైనా స్నేహం..ఐక్యరాజ్య సమితి ప్రేక్షక పాత్ర విడిచి,త్వరిత...

రోడ్డు ప్రమాదాల పై విద్యార్థులకు అవగాహన కల్పించిన ఏసీపీ శంకర్

ఏసీపీ జీ.శంకర్ రాజు ఆధ్వర్యంలో తపస్య జూనియర్ కాలేజీ మరియు ఖిల్వత్ విద్యార్థులకు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో రోడ్డు ప్రమాదాలు మరియు నివారణ అనే అంశం పై సిబ్బందితో కలిసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఏసీపీ జీ.శంకర్ మాట్లాడుతూ హైదరాబాదులో 2023లో రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసినందుకు...

కేంద్రమంత్రి బండిసంజయ్ ని కలిసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి

ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండిసంజయ్ ని కలిశారు రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.సోమవారం హోంశాఖ కార్యాలయానికి వెళ్ళిన కోమటి రెడ్డి వెంకటరెడ్డి నార్త్ బ్లాక్ లో బండిసంజయ్ ని కలిసి శుభకాంక్షలు తెలిపారు.అనంతరం పలు విషయాల పై చర్చించారు.ఇటీవలే కరీంనగర్ నుండి ఎంపీగా...

హైదరాబాద్ నగరవాసులకు పోలీసుల హెచ్చరిక

హైదరాబాద్ శాంతి భద్రతల పై ప్రత్యేకదృష్టి పెట్టిన సీఎం రేవంత్ గత కొన్ని రోజులుగా నగరంలో జరుగుతున్న వరుస ఘటనల పై పోలీసుశాఖకి కీలక ఆదేశాలు జారీచేసిన ప్రభుత్వం రాత్రి 11 లోపే వ్యాపార సముదాయాలు మూసివేయాలని ప్రకటించిన పోలీసులు అర్ధరాత్రి ఎవరైనా తిరిగితే కఠిన చర్యలు తప్పవు గస్తీ పెంచాలని నిర్ణయించిన పోలీసుశాఖ హైదరాబాద్ శాంతిభద్రతల పై ప్రభుత్వం ప్రత్యేక...

హుస్నాబాద్ లో నిర్వహించిన మెగా జాబ్ మేళ విజయవంతం

మేళకు నిరుద్యోగుల నుండి విశేష స్పందన మేళలో పాల్గొన్న 60 పైగా కంపెనీలు 5225 మందికి ఉద్యోగాలు కల్పించిన వివిధ కంపెనీలు ఉద్యోగాలు పొందిన వారికి కలెక్టర్ తో కలిసి ఆర్డర్స్ కాపీలుఅందజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గంలో యువజన సర్వీసుల శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించిన మెగా జాబ్ మేళకు విశేష...

నిరుద్యోగులకు గుడ్ న్యూస్,18,799 పోస్టులను భర్తీ చేయనున్న రైల్వే

నిరుద్యోగులకు మరో శుభవార్త అందించింది ఆర్.ఆర్.బీ భోపాల్.దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో 18,799 ఏఎల్పీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆర్.ఆర్.బీ ప్రకటనలో తెలిపింది.దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 5,696 ఏఎల్పీ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది.ప్రకటించిన పోస్టులను పెంచాలని మరో ప్రకటన విడుదల చేసింది.మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని,ఏమైనా సందేహాలు...

మహా ముదురు ఈ మధుసూదన్ రెడ్డి..

తీగలాగితే డొంక కదిలినట్టు తవ్వే కొద్ది బయటపడుతున్న అక్రమాలు.. నడుపుతున్నది సంతోష్ సాండ్ కంపెనీ.. ఈ పేరుతో అమిన్ పూర్ లో లేఅవుట్ లో ఖాళీ స్థలాలపై నజర్.. లే అవుట్ కి సంబంధించిన ఓర్జినల్ డాక్యుమెంట్లు పోయాయనిపోలీస్ స్టేషన్లో సర్టిఫికెట్ పొందిన మహావీర్ జైన్.. చక్రపురి కాలనీలో చక్రం తిప్పిన మధుసూదన్ రెడ్డి.. లే అవుట్ లో రోడ్లు, పార్క్...
- Advertisement -spot_img

Latest News

ప్రత్యేక హెల్త్ క్యాంప్ లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ కొమురం భీం భవన్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS