Wednesday, June 25, 2025
spot_img

bussisness

గుంటూరులో “రాయల్ ఓక్ ఫర్నిచర్” స్టోర్ ప్రారంభం

భారతదేశంలోని ప్రముఖ ఫర్నిచర్ బ్రాండైన "రాయల్ ఓక్ ఫర్నిచర్" గుంటూరులో కొత్త స్టోర్‌ను ప్రారంభించింది.వినియోగదారుల సంపూర్ణ ఫర్నిచర్ అవసరాలకు ఏకీకృత పరిష్కారంగా ఈ స్టోర్ రుపొందించబడిందని నిర్వాహకులు తెలిపారు.తమ కలల ఇంటిని సులభంగా సృష్టించుకోవడానికి అంతిమ గమ్యస్థానంగా ఈ స్టోర్ ఉపయోగపడుతుందని వెల్లడించారు.గుంటూరు నివాసితులకు అద్భుతమైన అంతర్జాతీయ ఫర్నిచర్ ను ఎంచుకునే అవకాశం అందించటంతో...

మొట్టమొదటి మొబైల్ యాప్‌ను ప్రారంభించిన ‘మై ఐటీ రిటర్న్’

భారతీయులు తమ ఆదాయపు పన్ను రిటర్న్‌ లను దాఖలు చేయడాన్ని స్కోరిడోవ్ సులభతరం చేసింది. www.myITreturn.com వెనుక ఉన్న వినూత్న శక్తి విప్లవాత్మకం గా రూపొందించిన సరికొత్త మొబైల్ యాప్‌ను ప్రారంభించడం పట్ల ఉత్సాహంగా ఉంది.ఈ వినూత్న యాప్ భారతదేశంలోనే మొట్టమొదటిదని పేర్కొంది.వినియోగదారులు ఎలాంటి భౌతిక పత్రాలను అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా వారి...

మహిళల కోసం సరికొత్త ప్లాటినమ్ ఎవారా నోవా కలెక్షన్

ప్లాటినం గోల్డ్ ఇంటర్నేషనల్,ఇండియా,సెన్కో గోల్డ్ & డైమండ్స్ తో కలిసి సంతోషం,సమృద్ధి మరియు సాధికారత మూర్తీభవించిన ఆధునిక మహిళకు నివాళిగా ప్లాటినం ఎవారా నోవా కలెక్షన్‌ను విడుదల చేసింది.ప్లాటినం యొక్క స్వాభావిక లక్షణాలను ప్రతిబింబిస్తూ, ప్లాటినం ఎవారా నోవా కలెక్షన్ నేటి తరపు మహిళల చైతన్యవంతమైన స్ఫూర్తిని ప్రతిధ్వనించేలా రూపొందించబడింది. 95% స్వచ్ఛమైన ప్లాటినం...
- Advertisement -spot_img

Latest News

’రైతునేస్తం’.. విజయవంతం..

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేంతవరకు ప్రజా ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతూనే ఉంటుందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. వ్యవసాయం...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS