Saturday, July 5, 2025
spot_img

cm revanth reddy

రామోజీ రావు మరణం పట్ల సంతాపం తెలిపిన నరేంద్ర మోడీ

అనారోగ్యంతో ఉదయం 4 గంటలకు కన్నుమూసిన ఈనాడు అధినేత రామోజీరావు రామోజీరావు మరణవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది : మోడీ పత్రిక రంగంలో నూతన ప్రమాణాలు నెలకొల్పారు తెలుగు మీడియా,పత్రిక రంగానికి రామోజీరావు లేని లోటు ఎప్పటికి పూడ్చలేము : సీఎం రేవంత్ రామోజీరావు అంతక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశాలు జారీచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనాడు చైర్మన్ రామోజీరావు చెరుకూరి...

కంటోన్మెంట్ రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించిన కాంగ్రెస్

పార్టీ గెలుపున‌కై కృషి చేసిన కంటోన్మెంట్ బై ఎలక్షన్స్ ఇంచార్జ్ రఘునాథ్ యాదవ్ జిహెచ్ఎంసి హైదరాబాద్ పరిధిలో ఒక్క అసెంబ్లీ స్థానం కూడా కైవసం చేసుకోలేకపోయినా కాంగ్రెస్ పార్టీ అని ఎంతోమంది విశ్లేషకులు గుస‌గుస‌లాడారు. అలాంటి ఉత్కంఠ బరమైన సమయంలో సాయన్న కూతురు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెంద‌డంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో...

సీఎం రేవంత్‌ను క‌లిసిన ఎంపీ వంశీకృష్ణ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారిని మర్యాదపూర్వకంగా కలిసిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. వంశీకృష్ణను అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

ఇకనుండి డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవం

ఇకనుండి ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవం నిర్వహించనున్నట్లు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్లో డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సోనియాగాంధీని ఆహ్వానించనున్నట్లు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

గణేష్ గెలుపుకోసం పల్లె లక్ష్మణ్ కృషి

కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ విజయం గణేష్ గెలుపు కోసం అందరిని ఏకతాటి పైకి తీసుకువచ్చిన పల్లె లక్ష్మణ్ గెలిపించే బాధ్యతను భుజాన ఎత్తుకున్న పల్లె లక్ష్మణ్ 59,057 మెజారిటీ తో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ ఘన విజయం సాధించారు. ఉపఎన్నికల్లో విజయం సాధించడంతో ముఖ్యమంత్రి రేవంత్...

బీఆర్ఎస్ కు మిగిలింది బూడిదే : సీఎం రేవంత్ రెడ్డి

ఎన్నికల ఫలితాల పై రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ బీఆర్ఎస్ పార్టీ పై విమర్శలు గుప్పించిన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్న బీఆర్ఎస్ పార్టీను ప్రజలే కూల్చేశారు బీఆర్ఎస్ ఆత్మబలిదానం చేసుకొని బిజెపి ను గెలిపించింది బిజెపిను గెలిపించడానికి ఓట్లను బదిలీ చేసింది వంద రోజుల పాలనను తెలంగాణ ప్రజలు ఆదరించారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్న బీఆర్ఎస్ పార్టీను ప్రజలే...

రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగిద్దాం

చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాణ్ లకు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో కొనసాగాలి సమస్యలు పరిష్కరించుకుంటూ అభివృద్ధి పథం వైపు కొనసాగుదాం చంద్రబాబు ప్రమాణస్వీకారానికి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అధిక స్థానాల్లో గెలుపొందారు.ఇక...

కంటోన్మెంట్ లో కాంగ్రెస్ ఘన విజయం

అసెంబ్లీ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ విజయం 13వేల ఓట్ల మెజారిటీతో గణేష్ విజయం బీఆర్ఎస్ అభ్యర్థి లస్యనందిత మృతితో కంటోన్మెంట్ కు ఉపఎన్నిక కంటోన్మెంట్ నియోజకవర్గనికి జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ ఘన విజయం సాధించారు. 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె బీఆర్ఎస్ నుండి పోటీ చేసి గెలిచారు.ఆ...
- Advertisement -spot_img

Latest News

శ్రీశైలం నల్లమల లొద్ది మల్లన్న స్వామి అన్న దాన కార్యక్రమం

ఏడాదికి తొలి ఏకాదశి ఒకరోజు మాత్రమే స్వామి దర్శనం ఉండేది పులుల సంచారం దృష్ట్యా అడవిలోకి అనుమతించని ఫారెస్ట్ అధికారులు అచ్చంపేట స్థానికులచే మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నదాన...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS