Tuesday, November 4, 2025
spot_img

congress party

రాజకీయ కక్షతోనే కమిషన్ ఏర్పాటు

జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ కి లేఖ రాసిన కెసిఆర్ చట్టాలను,నిబంధనలను పాటిస్తూ ముందుకెళ్లాం ఈఆర్సీ సంస్థలు వెలువరించిన తీర్పుల పై కమిషన్లువేయకూడదన్న విషయం ప్రభుత్వానికి తెలియదా తెలంగాణ ఏర్పడ్డనాడు రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తీవ్రంగా ఉంది రాజకీయ కక్షతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది జస్టిస్ నరసింహారెడ్డి వ్యాఖ్యలు ఎంతో బాధించాయి. జస్టిస్ ఎల్.నరసింహరెడ్డి కమిషన్ కు తెలంగాణ...

టీపిసిసి ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కి కోసం ప్రత్యేక ప్రార్థనలు

టి.పి.సి.సి ప్రచార కమిటీ ఛైర్మన్ గా ఉన్న మధుయాష్కీ గౌడ్ పీసీసీ ప్రెసిడెంట్ గా బాద్యతలు చేపట్టాలని కోరుతూ ఎల్బీనగర్ నియోజకవర్గం డివిజన్ ప్రెసిడెంట్ లు నాంపల్లిలోని యూసుఫ్ బాబా దర్గాలో మత పిఠాధిపతులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగింది.మధుయాష్కి గౌడ్ ప్రెసిడెంట్ గా రావాలని,తెలంగాణ ప్రజలకి,ఎల్బీనగర్ ప్రజలకు సేవ చేయాలని వారు...

“ముందుమాట” మార్చకపోవడం పై చర్యలకు ఆదేశాలు జారీ

పాఠ్యపుస్తకాల విభాగం డైరెక్టర్ శ్రీనివాస్ చారి,ఎస్.సి.ఈ.ఆర్.డీ డైరెక్టర్ రాధరెడ్డి పై చర్యలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.తెలుగు పాఠ్య పుస్తకంలో ముందుమాటలో సీఎం కెసిఆర్,మాజీమంత్రుల పేర్లు,అధికారుల పేర్లను మార్చకుండానే 24 లక్షల పుస్తకాలు పంపిణీ చేయడం,విద్యార్థులకు పుస్తకాలు అందజేస్తున్న సమయంలో ముందుమాటలోని తప్పులను ఉఫాద్యాయులు గుర్తించి విద్యాశాఖకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి...

ప్రభుత్వం ఇంగ్షీషు విద్యను బలోపేత చేయడం సంతోషంగా ఉంది

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఇంగ్లీష్ విద్యని బలోపేతం చేయడానికి కృషి చేయడం,ఇంగ్లీష్ వ్యాకరణం,భాష స్పీచ్ పెంచడం,వొకబులరీను పెంచడం కోసం ఇంగ్లీష్ పుస్తకాలను ఫానిగిరి లో బోధిసత్య ఫౌండేషన్ అధ్యక్షులు పులిగిల్ల వీరమల్లు యాదవ్ ఆద్వర్యంలో టీచర్ లకు ఉచితంగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రొ.వెంకట రాజయ్య విచ్చేశారు.ఈ సంధర్బంగా రాజయ్య మాట్లాడుతూ...

ఆదాబ్ ఎఫెక్ట్

'ప్రభుత్వ స్కూల్ యూనిఫామ్ కుడితే రూ.50లు'సర్కార్ బడులంటే గింత చులకనా.!అనే శీర్షికతో గత నెల 21న కథనం ప్రచురణఆదాబ్ కథనానికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వంరూ.50 నుంచి రూ.75లకు పెంచుతూ సర్కార్ నిర్ణయంఈ విద్యాసంవత్సరం నుంచే రూ.25లు పెంచాలని సీఎం రేవంత్ ఆదేశాలు. "ఖద్దరు చొక్కల నాయకుల కర్చిఫ్ విలువ చేయని దుస్తులు ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది....

ఫీజుల నియంత్రణేది.?

క్వాటర్‌ ధర నిర్ణయించారు.. కానీ, స్కూలు ఫీజులు నిర్ణయించలేకపోయారు… కార్పోరేట్‌’ దోపిడీ అడ్డుకునేదెవరూ ఎల్‌.కేజీ నుంచి ఇంటర్మీడియట్‌ వరకు అధిక ఫీజులు ప్రైవేటు స్కూల్స్‌, కాలేజీలకు లేని ఫీజు స్ట్రక్చర్‌ కే.జీకి రూ.50 వేల నుంచి లక్షల్లో వసూలు కార్పోరేట్‌ కాలేజీల్లో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ కు రూ.2 నుంచి రూ.3లక్షల పైమాటే.. అందినకాడికి దోచుకుంటున్న వైనం విద్య హక్కు చట్టం 2009 అమలు...

గొర్రెల స్కాంలో కీలక పరిణామం,రంగంలోకి ఈడీ

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల స్కాం కీలక పరిణామం చోటుచేసుకుంది.ఈ స్కాం పై దర్యాప్తు చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ రంగంలోకి దిగింది.గొర్రెల పంపిణిలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్టు ఈడీ గుర్తించింది.ప్రివెన్షాన్ అఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ ఈ స్కాం పై దర్యాప్తు చేయనుంది.సంభందించిన...

కేసీఆర్ కి నోటీసులు పంపిన జస్టిస్ నరసింహ రెడ్డి కమిషన్

నోటీసు పై జూన్ 15లోగ వివరణ ఇవ్వాలని తెలిపిన కమిషన్ జులై 30 వరకు సమయం కోరిన కేసీఆర్ గత ప్రభుత్వ హయంలో విద్యుత్ కొనుగోల్లో అవకతవకలు జరిగాయంటూ కమిషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం తెలంగాణ మాజీముఖ్యమంత్రి కేసీఆర్ కి జస్టిస్ నరసింహ రెడ్డి కమిషన్ నోటీసులు పంపింది.ఛత్తీస్ గఢ్ రాష్ట్రంతో విద్యుత్ ఒప్పందాల్లో తన పాత్ర తెలియజేయాలని...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img