Sunday, July 20, 2025
spot_img

telangana

ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

తెలంగాణలోని వసతి గృహాల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. వసతి గృహాల్లో విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉద్యోగాల నుండి తొలగిస్తామని హెచ్చరించారు. వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో ఉంటున్న విద్యార్థులకు కన్నబిడ్డలా చూసుకోవాలని తెలిపారు. అధికారులు పాఠశాలలు,వసతి గృహాలను తరచుగా తనిఖీ...

అధికారులు నిద్రపోతున్నారా..? మాగనూర్ ఘటనపై హైకోర్టు ఆగ్రహం

మాగనూర్ ఘటనపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించడం లేదంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు విచారించింది. సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో తరచూ భోజనం వికటిస్తుందని తెలిపారు. వారం వ్యవధిలో భోజనం వికటిస్తే...

ఇథనాల్ పరిశ్రమ వివాదంపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం

నిర్మల్ జిల్లా దిలావర్‎పూర్ ఇథనాల్ పరిశ్రమ వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను పునఃపరిశీలించాలని నిర్ణయించింది. వెంటనే ఈ నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. బుధవారం దిలావర్‎పూర్ లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇథనాల్ పరిశ్రమ పనులను నిలిపివేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం...

మంచినీటి మాఫియా..!!

నగరంలో జలం బంగారం అధికారికంగా దోచుకుంటున్న అక్రమార్కులు భూగర్భాన్ని పిండేస్తున్న ప్రైవేటు వ్యాపారులు.. జీవాన్ని నిలిపే జలం..సిరులు కురిపిస్తోంది. గొంతు తడపాల్సిన నీటి చుక్క నోట్ల కట్టలను పండిస్తోంది. సామాన్యడి ధాహార్తి అక్రమార్కుల ధనదాహాన్ని తిరుస్తుంది. ప్రకృతి ప్రసాదమైన మంచినీరు ఖరీదైన వస్తువుల జాబితాలోకి చేరింది. రాష్ట్ర రాజధాని, అంతర్జాతీయ ఖ్యాతి ఉన్న నగరం..ఇలా గొప్పలు చెప్పుకునే గ్రేటర్‌...

నిర్మల్ జిల్లా దిలావర్‎పూర్ లో ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్ల దాడి

నిర్మల్ జిల్లా దిలావర్‎పూర్‎లో ఉద్రిక్తత నెలకొంది. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన కొనసాగిస్తున్నారు. మంగళవారం రాత్రి పరిశ్రమకు వ్యతిరేకంగా నాలుగు గ్రామాల స్థానికులు రాస్తారోకో నిర్వహించారు. బుధవారం స్థానిక మహిళాలు నిరసనలో పాల్గొన్నారు. ఆందోళన చేస్తున్న వారిని అదుపులో తీసుకునేందుకు పోలీసులు వెళ్ళగా, వారి వాహనాలపై ఆందోళనకారులు రాళ్లు రువ్వరు. పురుగుల మందు...

వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం కేశవపట్నం మండలం తాడికల్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఏమైనా సమస్యలు ఉన్నాయా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు సన్న వడ్ల కొనుగోలుకు...

తెలంగాణను వణికిస్తున్న చలి

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగిపోతుంది. ఎక్కడ చూసిన ప్రజలు చలితో గజగజ వణికిపోతున్నారు. ఉత్తర, మధ్య తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. రాత్రి సమయంలో 15 డిగ్రీలోపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కంటే కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లాలో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.అదిలాబాద్...

ఓ కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన..

ఓ కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన..కాంగ్రెస్ ఖాతమన్నారు కార్యకర్త బాధపడలేదు..కాంగ్రెస్ కనుమరుగైందన్నారు కార్యకర్త కుంగిపోలేదు..కాంగ్రెస్ వస్తే కరెంటు రాదన్నారు..కార్యకర్త చెమ్మగిల్లలేదు..కాంగ్రెస్ వస్తే కరువు అన్నారు..కార్యకర్త వెనకడుగు వేయలేదు..భుజాలు అరిగిన పాదాలు పగిలిన కాంగ్రెస్ జెండా విడలేదు..మూడు రంగుల జెండా పట్టిముచ్చెమటలు పట్టేలా తిరిగారు..కుటుంబాన్ని వదులుకొని కాంగ్రెస్ కుటుంబం అనుకున్నారు..కడుపులు కాల్చుకొని నేతల గెలుపు కోసంపాటుపడ్డారు..ఇప్పుడు ఆ...

ఆర్టిజన్ల బతుకులు కాలిపోతున్నాయి..

తెలంగాణలో ఆర్టిజన్ల బతుకులు కాలిపోతున్నాయి..కేసీఆర్‌ చేసిన పాపానికి ఇప్పటికి శిక్ష అనుభవిస్తున్నారు..విద్యుత్‌ రంగంలో కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి,విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులకు ఆర్టీజన్లు అని నామకరణం చేసి చేతులు దులుపుకున్నాడు..ఇప్పటికి పర్మినెంట్‌ కాక, వెట్టిచాకిరీ, శ్రమ దోపిడీతో పై అధికారుల ఒత్తిడికి గురవుతున్నారు..చాలిచాలని జీతాలతో బతుకులీడుస్తున్నారు!రాష్ట్రానికి వెలుగులు ఇచ్చే ఆర్టిజన్లు ఇప్పుడు పుట్టెడు కష్టాలు అనుభవిస్తున్నా...

ఆదానీ రూ.100 కోట్లను స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు

సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కోసం ఆదానీ ఇస్తానన్న రూ.100 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా లేదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. గతకొన్ని రోజులుగా ఆదానీ అంశం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఆదానీ వ్యవహారంపై సోమవారం సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు....
- Advertisement -spot_img

Latest News

త్యాగాలకు అడ్డా హుజూరాబాద్‌

బిఆర్‌ఎస్‌ నుంచి రావడానికి అనేక కారణాలు పదవుల కోసం ఏనాడూ పార్టీ మారలేదు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి అనేకులు కుట్ర కొందరు కడుపులో కత్తులు పెట్టుకుని మాట్లాడుతారు ఇకనుంచి స్ట్రేట్ ఫైట్‌.....
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS