అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి
స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందరి ఏకాభిప్రాయం మేరకు తక్షణం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సోమవారం కులగణన సంబంధిత అంశాలపై సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల నేపథ్యం, న్యాయస్థానాలు లేవనెత్తిన...
వరంగల్ జిల్లా ఖిలా, చారిత్రక కట్టడాల విశేషాలను ప్రజలందరూ తెలుసుకునేందుకు కేంద్ర పురావస్తు శాఖ అధికారులు క్యూఆర్ స్కాన్ ను అందుబాటులోకి తెచ్చారు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ సహాయంతో కాకతీయుల చరిత్ర , ఆలయాల విశేషాలు , ప్రాచీన కట్టడాల గురించి తెలుగు , హిందీ , ఆంగ్ల భాషల్లో తెలుసుకోవచ్చు.
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. ఈ మేరకు నవంబర్ 05 నుండి 20 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించారు. 2025 జనవరి 01 నుండి 20 వరకు ఆన్లైన్ లో పరీక్షలు జరగనున్నాయి. ఏటా రెండుసార్లు టెట్ పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతంలో పేర్కొంది. ఈ సంవత్సరం మే 20...
ఆ రాత్రి జన్వాడ ఫామ్హౌస్లో ఏం జరిగింది.!
గతంలో నార్కో టెస్ట్ అడిగితే హాజరుకాని వైనం
ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్న జన్వాడ డ్రగ్ పార్టీ
బామ్మర్ది ఆధ్వర్యంలో జన్వాడ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ
కొకైన్ సహా డ్రగ్స్ వాడినట్లు పుకార్లు
విదేశీ మద్యం పెద్ద ఎత్తున స్వాధీనం
రాజ్ పాకాల ద్వారా కేటీ రామారావు సీక్రెట్స్ బయటకి.?
తమదైన శైలీలో...
స్పేస్ మిషన్ను ప్రారంభించిన ఇస్రో
తొలి భారీ అనలాగ్ మిషన్ ఇదే..
పలు రకాల టెక్నాలజీలను పరీక్షించిన ఇస్రో
భారత అంతరిక్ష సంస్థ ఇస్రో తొలి అనలాగ్ స్పేస్ మిషన్ను లద్దాఖ్ లేహ్లో ప్రారంభించింది. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్, ఆకా స్పేస్ స్టూడియో, లడఖ్ విశ్వవిద్యాలయం, ఐఐటీ బాంబే, లడఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ సహకారంతో...
మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్
ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలలో ఉన్న పట్టభద్రులు తమ ఓట్లను నమోదు చేసుకోవాలని మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ కోరారు. శుక్రవారం నగరంలో పలువురు మాజీ కార్పోరేటర్లు తమ డివిజన్లలో ఓట్లు నమోదు చేసిన పత్రాలను సేకరించి సర్దార్ రవీందర్ సింగ్కు అందజేశారు. ఈ...
ఆరెగూడెం గ్రామ రైతుల నిరసన
నష్టపరిహారంగా రూ.100 కోట్లు చెల్లించాలి
15ఏళ్లుగా కాలుష్యంతో చచ్చిపోతున్నాం
దివిస్ విషతుల్యంతో దెబ్బతింటున్న వ్యవసాయం
గీత కార్మికుల వృత్తి ఆగమాగం.. రోడ్డున పడ్డ కుటుంబాలు
కంపెనీకి తొత్తులుగా మారిన కాలుష్య నియంత్రణ అధికారులు
ఫార్మా కంపెనీ కాలుష్యంపై సుప్రీం కోర్టుకు రైతులు
దివిస్ ఫార్మా కంపెనీతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆరెగూడెం పరిసర ప్రాంతం రైతులు సుప్రీం...
రాకేష్ వర్రే టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం జితేందర్ రెడ్డి. ఉయ్యాలా జంపాల, మజ్ను సినిమాలు తీసిన విరించి వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదలై అందరినీ ఆకట్టుకుంది.
ట్రైలర్ ఆకట్టుకునే అంశాలతో ఉండగా, ప్రధాన పాత్రలు పోషించిన రాకేష్...
వికలాంగుల కాలనీను కులగొడితే బాధితులకు శ్రీనివాస్ గౌడ్ కుటుంబం అండగా నిలిచింది
శ్రీనివాస్ గౌడ్ కుటుంబ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారు
కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది
శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదన చారి
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ను రాజకీయంగా ఎదుర్కోలేక కుట్రలు చేస్తున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదన చారి ఆరోపించారు. శుక్రవారం మహబూబ్నగర్...
అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి
డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచాలనే ప్రతిపాదనకు ఆమోదం
7,65,705 మంది విద్యార్థినీ, విద్యార్థులకు ప్రయోజనం
సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ మల్లు రవి, సంబంధిత అధికారులు
రాష్ట్రంలో ప్రభుత్వ వసతి గృహలలో ఉంటున్న విద్యార్థిని, విద్యార్థులకు పెంచిన డైట్, కాస్మొటిక్ చార్జీలను పది రోజుల్లోగా అందుబాటులోకి తేవాలని సీఎం రేవంత్...