Thursday, July 17, 2025
spot_img

పెంచిన డైట్ చార్జీలను పది రోజుల్లోగా అందుబాటులోకి తేవాలి

Must Read
  • అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి
  • డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచాలనే ప్రతిపాదనకు ఆమోదం
  • 7,65,705 మంది విద్యార్థినీ, విద్యార్థుల‌కు ప్ర‌యోజ‌నం
  • సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ మల్లు రవి, సంబంధిత అధికారులు

రాష్ట్రంలో ప్రభుత్వ వసతి గృహలలో ఉంటున్న విద్యార్థిని, విద్యార్థులకు పెంచిన డైట్, కాస్మొటిక్ చార్జీలను పది రోజుల్లోగా అందుబాటులోకి తేవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అమలులో ఉన్న డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచాలని అధికారుల నేతృత్వంలోని కమిటీ ప్రతిపాదనలు పంపగా, సీఎం రేవంత్ రెడ్డి ఆమోదించారు. డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచడం ద్వారా రాష్ట్రంలో 7,65,705 మంది విద్యార్థినీ, విద్యార్థుల‌కు ప్ర‌యోజ‌నం చేకూరనుంది. ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఎంపీ మల్లు రవితో పాటు సంబంధిత అధికారులు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Latest News

అమెరికాకు విస్తరించిన జీవీబీఎల్: డల్లాస్‌లో నూతన చాప్టర్

హైదరాబాద్, జూలై 17: భారతీయ వ్యాపారవేత్తలకు ప్రపంచ అవకాశాలను చేరువ చేసే లక్ష్యంతో, 'గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్' (జీవీబీఎల్) ఒక వ్యూహాత్మక విస్తరణకు శ్రీకారం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS