Wednesday, September 17, 2025
spot_img

telangana

సర్వాయి పాపన్న చరిత్రను దేశానికి చాటి చెప్తాం

సర్వాయిపేటను టూరిజం సర్కిల్ గా మారుస్తాం సర్వాయి కోట అభివృద్ధి శంకుస్థాపనలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సర్దార్ సర్వాయి పాపన్న(Sarvai Papana) చరిత్రను దేశానికి చాటి చెపుతామని, కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్వాయిపేట గ్రామంలోని సర్వాయి కోటను టూరిజం సర్కిల్ గా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ...

పెండింగ్ ప‌నులు వెంట‌నే పూర్తి చేయాలి

జిడ‌బ్ల్యూఎంసీ అధికారులతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమీక్షా సమావేశం గ్రేటర్ వరంగల్ పరిధిలోని 46వ డివిజన్ లోని రాంపూర్, 64 వ డివిజన్ లోని ఉనికిచర్ల గ్రామాలలో పెండింగ్ సిసి రోడ్లు, సైడ్ డ్రైనేజీల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) అధికారులను...

గ్రామ సభల్లో ప్రజల ఆగ్రహం

ఎంపికలో అర్హులకు తావేది గ్రామ సభల్లో గందర గోళం లబ్ధిదారుల ఎంపికలో అయోమయం తప్పుల తడకగా లబ్ధిదారుల ఎంపిక ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు అభాసు పాలవుతున్న ప్రభుత్వ పథకాలు గ్రామసభ అంటేనే గ్రామాభివృద్ధి కోసం చేపట్టే పనులు, ప్రణాళికలతో పాటు అర్హులకు ప్రభుత్వ పథకాలు అన్ని చేరేలా సాక్షాత్ ప్రభుత్వ అధికారులే ప్రజల వద్దకు వచ్చి ఏర్పాటు చేసుకునే సభ అలాంటి...

గ్రామ సభలల్లో భయపడుతున్న అధికారులు

ఎక్కడా చూసినా నిరసన సెగలు : హరీశ్‌రావు గ్రామ సభలు అంటేనే అధికారులు భయపడుతున్నారని, ఎక్కడ చూసినా ప్రజలు తిరగబడుతున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు(Harish Rao) అన్నారు. గ్రామ సభలు రణసభలుగా మారాయంటేనే.. కాంగ్రెస్‌ సర్కార్‌ ఫెయిల్యూర్‌కు నిదర్శనం అని హరీశ్‌రావు చెప్పారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం మొగిలిపేట గ్రామసభలో మాజీ సర్పంచ్‌...

ఫిబ్రవరి రెండవ వారం నుంచి రాజధాని పనులు

ఈ నెలాఖరులోగా టెండర్‌ ప్రక్రియ పూర్తి పనులను పరిశీలించిన మంత్రి నారాయణ ఫిబ్రవరి రెండవ వారం నుంచి రాజధాని(Capital) పనులను ప్రారంభిస్తామని రాష్ట్ర మున్సిపల్‌ శాఖా మంత్రి పి.నారాయణ ప్రకటించారు. రాజధానిలో శాశ్వత సచివాలయం, హైకోర్టు భవనాల పునాదులలో నిల్వ ఉన్న నీటిని తోడివేసే పనులను మంత్రి శుక్రవారం పరిశీలించారు. టవర్లు, హైకోర్టు రాప్ట్‌ ఫౌండేషన్‌ వద్ద...

తాహశీల్దార్ మాకొద్దు

ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసేందుకు సిద్ధమవుతున్న జిల్లెడు చౌదరిగూడ మండల ప్రజలు ప్రభుత్వ భూములను కాపాడలేకపోతున్న తాహశీల్దార్ జగదీశ్వర్ కాసులు ఇస్తే ఆగ మేఘాల మీద పనులు పూర్తి ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు అయినా ప‌ట్టించుకోని అధికారులు చెరువు శిఖం భూముల కు నాలా కన్వర్షన్ స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకే పనిచేస్తున్నానని చెప్పుకోవడం కొసమెరుపు మండలంలో నియంతగా వ్యవహరిస్తున్న తాహశీల్దార్ తాను నియంతల వ్యవహరిస్తూ...

ఫిబ్రవరి 15న గ్రాండ్‌గా సిధ్ శ్రీరామ్ మ్యూజికల్ కాన్సర్ట్

ప్రముఖ సింగర్ సిధ్ శ్రీరామ్ హైదరాబాద్‌లో లైవ్ కాన్సర్ట్ నిర్వహించబోతోన్నాడు. ఫిబ్రవరి 15న ఈ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌ను మూవ్78 లైవ్ సంస్థ ప్లాన్ చేసింది. ఈ కాన్సర్ విశేషాల్ని తెలియజేసేందుకు మూవ్78 లైవ్ సంస్థ సీఈవో నితిన్ కనకరాజ్, సింగర్ సిధ్ శ్రీరామ్ మీడియా ముందుకు వచ్చారు. ఈ మేరకు నిర్వహించిన ప్రెస్...

రాహుల్‌గాంధీకి ఊర‌ట

క్రిమినల్‌ కేసు విచారణను నిలిపివేసిన సుప్రీంకోర్టు కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi)కి భారీ ఊరట లభించింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీపై చేసిన వ్యాఖ్యలకు గానూ దాఖలైన పరువు నష్టం కేసులో ఆయనపై క్రిమినల్‌ విచారణను సుప్రీంకోర్టు నిలిపివేసింది. 2018 లో బెంగళూరులో జరిగిన విలేకరుల...

బల్దియా కమిషనర్‌ బిల్లులు ఇవ్వలేక కొర్రీలు పెడుతున్నారు

గ్రేటర్‌ హైదరాబాద్‌ కమీషనర్‌ ఈలంబర్తి ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మేనా ? నెలలు గడుస్తున్న బిల్లులు రాక అవస్థ పడుతున్న కాంట్రాక్టర్లు బల్దియా ప్రాంతం ఇంటి పన్ను వసులు చేసిన సొమ్ము దారి తప్పిందా? నోటీసులు ఇచ్చి పనులు చేయించుకుంటున్నారు.. బిల్లులు ఇవ్వడం లేదంటూ రోదిస్తున్న కాంట్రాక్టర్ల కుటుంబాలు బ‌ల్దియా బాస్‌ త్వరలో బిల్లులు ఇవ్వకుంటే కాంట్రాక్టర్ల కార్యచరణ రంగం సిద్ధం గ్రేటర్‌ హైదరాబాద్‌...

తాండూర్‌లో పేరిగిపోతున్న సైబర్‌ మోసలు

వ్యాపారస్తులే టార్గెట్‌.. ఫోన్‌ పే గూగుల్‌ పే ద్వారా రిక్వెస్ట్‌ పేమెంట్‌ పంపించి కొనుగోలు తెలియక వ్యాపారస్తులు బోల్తా.. అయోమయంలో వ్యాపారస్తులు తాండూర్‌ వ్యాపార కేంద్రంగా ఉండడంతో సైబర్‌ (cybercrime) మోసగాళ్లు ఈ కేంద్రాన్ని అదునుగా చేసుకొని సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు ఇటీవల కర్ణాటకలో దొంగలించిన మొబైల్‌ తోఫోన్‌ పే,గూగుల్‌ పే ద్వారా తాండూర్‌ వ్యాపారస్తుల నుండి...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img