వచ్చే సంవత్సరం నుండి మళ్ళీ సినిమా షూటింగ్స్ లో పాల్గొంటానని తెలిపింది సినీ నటి సమంతా.గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సమంతా క్రమక్రమంగా ఇప్పుడిప్పుడే కొలుకుంటుంది.కొన్ని రోజుల నుండి సినిమాలకు కూడా దూరంగా ఉన్న విషయం తెలిసిందే.తాజాగా ఓ ఇంటర్వ్యూ లో సమంతా పాల్గొంది.ఈ సంధర్బంగా తాను మాట్లాడుతూ,వచ్చే ఏడాది నుండి...
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన సినిమాల్లో గుర్తుండిపోయే సినిమా "మురారి".ఈ చిత్రానికి కృష్ణవంశి దర్శకత్వం వహించగా,సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించారు.2001 లో ఈ సినిమా విడుదల అయింది.అయితే ఆగష్టు 09న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు మురారి సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.గతంలో కూడా మహేష్ పుట్టిన...
ప్రముఖ సినీ నటుడు,నిర్మాత ఆర్.నారాయణ మూర్తి బుధవారం ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు.దింతో అయినను హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుప్రతికి తరలించారు.వైద్యులు బీరప్ప ఆధ్వర్యంలో ఆర్.నారాయణ మూర్తికి చికిత్స కొనసాగుతుందని,క్రమంగా అయిన కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.విప్లవ సినిమాలతో పాటు మరెన్నో సినిమాల్లో నటించిన ఆర్.నారాయణ మూర్తి పీపుల్స్ స్టార్ గా పేరు సంపాదించుకున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి సినిమా నుండి మరో పాటను విడుదల చేసింది చిత్రబృందం." హోప్ ఆఫ్ శంభాల " అనే వీడియో సాంగ్ ను గురువారం విడుదల చేసింది.ఇప్పటికే " టక టక్కర " పాటను కూడా రిలీజ్ చేశారు.ప్రభాస్ నటించిన ఈ మూవీ జూన్ 27 న...
సైబర్ సెక్యూరిటీ కోసం ప్రత్యేక వాహనాలను ప్రారంభించినముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
డ్రగ్స్ ను అరికట్టడానికి సినిమా వారు ముందుకు రావాలి
సైబర్ నేరాలను అరికట్టడానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం
గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో డ్రగ్స్ రవాణా పెరిగింది
డ్రగ్స్ కి బానిసైతే కుటుంబాలు నాశనం అవుతాయి
డ్రగ్స్ ను అరికట్టడానికి సినిమా వారు ముందుకు రావాలని కోరారు ముఖ్యమంత్రి...
యాంగ్ రెబల్ స్టార్ నటించిన " కల్కి 2898 ఎడి " సినిమా భారీగా కలెక్షన్ లను సొంతం చేసుకుంటూ,ముందుకెళ్తుంది.ఇప్పటికే అనేక మంది ప్రముఖులు ఈ సినిమా పై ప్రశంసల వర్షం కురిపించారు.నాగ్ అశ్విన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.సినిమా విడుదలైన మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.ఈ సినిమా విడుదలైన...
గురువారం విడుదలైన కల్కి మూవీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ భారీ కలెక్షన్ ను సొంతం చేసుకుంటుంది.ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ తొలిరోజే రూ.191 కోట్లు సంపాదించుకున్నట్టు నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించింది.ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు.ప్రముఖ సినీనటులైన అమితాబ్ బచ్చన్,కమల్ హాసన్,దీపికా పదుకొణె,దుల్కర్ సల్మాన్,విజయ్ దేవరకొండ...
రాజమౌళి మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు.రాజమౌళితో పాటు అయిన సతీమని రమా రాజమౌళి కూడా అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు.ఆస్కార్ అకాడమీలో చేరేందుకు రాజమౌళి దంపతులకు ఆహ్వానం అందింది.ఈ ఏడాది 487 మంది సభ్యులకు ఆస్కార్ అకాడమీలో చేరేందుకు ఆహ్వానం పంపింది.ఈ జాబితాలో రాజమౌళి దంపతుల పేరు కూడా ఉంది.వీరిద్దరితో పాటు భారత్ కి...
వైవిధ్యమైన చిత్రాలకు, విభిన్నమైన కథలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. ఆ కోవలోనే రూపొందుతున్న డివోషనల్ థ్రిల్లర్ చిత్రం షణ్ముఖ. పవర్ఫుల్ టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ కథానాయకుడు. అవికాగోర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి షణ్ముగం సాప్పని దర్శకుడు.శాసనసభ అనే పాన్ ఇండియా చిత్రంతో అందరికి సుపరిచితమైన సంస్థ సాప్బ్రో...
టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం
అసంబద్ధ వాదనతో తిరస్కరణ?
విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా?
సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు,
ప్రభుత్వ అధికారుల పారదర్శకతపై ప్రశ్నలు
టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...