Friday, January 24, 2025
spot_img

ప్రజల సమస్యలపై టీడీపీ నేతలు రాజీపడ్డారు

Must Read
  • ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసిన టీడీపీ,వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.తాజాగా వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో ప్రజల సమస్యలపై టీడీపీ నేతలు రాజీపడ్డారని విమర్శించారు.కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకులాయని ఆరోపించారు.వైసీపీ నాయకులు,కార్యకర్తలే లక్ష్యంగా టీడీపీ నాయకులు,కార్యకర్తలు దాడులు చేస్తున్నారని,రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు.ఆదివారం ఢిల్లీలో కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశానికి విజయసాయి రెడ్డి హాజరయ్యారు.

Latest News

రైతు దేవుడు క‌దా.. రాజు ఎలా అవుతాడు..

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం కదా..! మరి ఆ బ్రహ్మదేవుడి వల్ల కూడా కానీ పరబ్రహ్మాన్నే పండిస్తున్న రైతు దేవదేవుడు అవుతాడు కానీ, రాజు ఎలా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS