Friday, July 4, 2025
spot_img

తెలంగాణ ఉద్యమకారుడు జీట్టా బాలకృష్ణ రెడ్డి కన్నుమూత

Must Read

బీఆర్ఎస్ నేత,తెలంగాణ ఉద్యమకారుడు జీట్టా బాలకృష్ణ‎రెడ్డి (52) కన్నుమూశారు.గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అయిన సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.శుక్రవారం ఉదయం కన్నుమూశారు.సాయింత్రం 04 గంటలకు మగ్గంపల్లిలోని ఫాంహౌస్ లో అంత్యక్రియలు జరగనున్నాయి.బాలకృష్ణ భౌతికకాయాన్ని కుటుంబసభ్యులు భువనగిరికి తరలించారు.జీట్టా బాలకృష్ణ బీఆర్ఎస్,కాంగ్రెస్,బీజేపీ పార్టీల్లో వివిధ హోదాల్లో పనిచేశారు.చివరికి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోనే చేరారు.తెలంగాణ ఉద్యమంలో జీట్టా బాలకృష్ణ తనదైన ముద్ర వేసుకున్నారు.2009లో భువనగిరి నుండి అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS