Friday, July 4, 2025
spot_img

మద్యం విక్రయాల్లో తెలంగాణ టాప్

Must Read

మద్యం విక్రయాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఢిల్లీలోని నేషనల్ ఇన్‎స్టీట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ ( ఎన్‎ఐపీఎఫ్‎పీ ) ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో సగటు వ్యక్తి మద్యం కోసం రూ.1,623 ఖర్చు చేయగా, ఆంధ్రప్రదేశ్ లో రూ.1,306 ఖర్చు చేశారు. ఇక పంజాబ్ లో రూ.1,245 , ఛత్తీస్‎గఢ్ లో రూ.1,277 ఖర్చు చేస్తున్నట్లు తెలిపింది.

దసరా సంధర్బంగా తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా రూ.1,000 కోట్ల మద్యం విక్రయాలు జరిగిన విషయం తెలిసిందే. ఇక దక్షిణ భారతదేశంలో బీర్ల విక్రయాలు అత్యధికంగా తెలంగాణ నుండే జరిగాయని ఓ సర్వేలో తేలింది. ఏప్రిల్ నుండి అక్టోబర్ మధ్య 302.84 లక్షల బీర్ల సేల్స్ జరిగాయి.

Latest News

వార్షికోత్సవ శుభాకాంక్షలు

కళం చేతిలో కత్తిగా,సత్యం కోసం పోరాటం చేస్తూ,ప్రతి అక్ష‌రం ప్రజల గొంతుకై..వేల జీతాల కన్నీళ్లకు అర్థం చెప్పింది. రాత్రింబవళ్ళు శ్రమిస్తూ,సమాచారం సత్యమని నమ్ముతూ,ప్రజల సమస్యల ప‌రిష్కారానికి సాక్షిగా..నిలిచిన...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS