Sunday, January 26, 2025
spot_img

రేపు జగన్ అధ్యక్షతన వైసీపీ రాష్ట్రస్థాయి సమావేశం

Must Read

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన బుధవారం రాష్ట్రస్థాయి సమావేశం జరగనుంది. తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, పార్టీ నిర్మాణం, కమిటీల ఏర్పాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళనకు కార్యాచరణతో పాటు తదితర అంశాలపై వైఎస్ జగన్ చర్చించనున్నారు. ఈ సమావేశానికి జిల్లా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర రీజినల్ కో-ఆర్డినేటర్లు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు హాజరుకానున్నారు.

Latest News

పేరు పంచాయితీ..

కేంద్రం నిధులిస్తోంది.. మోడీ ఫోటో పెట్టాల్సిందే ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడితే ఊరుకునేది లేదు రేషన్‌ కార్డులపైనా ప్రధాని ఫోటో ఉండాల్సిందే లేకుంటే ఉచిత రేషన్‌ పంపిణీని ఆపేస్తాం కేంద్రమంత్రి బండి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS