Friday, October 3, 2025
spot_img

తెలంగాణలో ద్రోహులు పరిపాలన చేస్తున్నారు

Must Read
  • మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

తెలంగాణ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.మంగళవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన అయిన,బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి తీరుతామని అన్నారు.అసలు రాజీవ్ గాంధీకు తెలంగాణకు ఎం సంబంధం ఉందని ప్రశ్నించారు.రాజీవ్ గాంధీ తెలంగాణకు ఒక్క రూపాయి మేలు చేశారా..? రాజీవ్ గాంధీకు తెలంగాణ పేరు తెలుసా..? రాష్ట్రంలో ప్రస్తుతం ద్రోహులు పరిపాలన చేస్తున్నారని విమర్శించారు.

మరోవైపు కాంగ్రెస్ పాలన పై విమర్శలు గుప్పించారు.రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పగటి పుట దొంగల దొరికిపోయిందని విమర్శించారు.రుణమాఫీ పూర్తయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్యాన్సులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.కానీ మంత్రులు మరోలా మాట్లాడుతున్నారని అన్నారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This