Tuesday, July 1, 2025
spot_img

వెంకయ్యతో టీటీడీ ఛైర్మన్ భేటీ

Must Read
  • మాజీ ఉప రాష్ట్రపతిని కలిసిన బీఆర్ నాయుడు
  • హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లి సమావేశం
  • తితిదే ఛైర్మన్ గా నియామకమైనందుకు మర్యాద పూర్వక భేటీ
  • బీఆర్ నాయుడుకు శుభాకాంక్షలు తెలిపిన వెంక‌య్య‌

టీటీడీ కొత్త ఛైర్మన్ గా నియామకం అయిన బీఆర్ నాయుడు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో భేటీ అయ్యారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల, తిరుపతి దేవస్థానం బోర్డును ఏర్పాటు చేసింది. టీటీడీ నూతన ఛైర్మన్‌గా టీవీ 5 న్యూస్ ఛానల్ ఛైర్మన్‌ బాలినేని రాజగోపాల్ నాయుడు నియమితులైన సంగతి తెలిసిందే. కాగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నూతన చైర్మన్ గా నియమితులైన బీఆర్‌ నాయుడు.. వెంకయ్య నాయుడుతో సమావేశమయ్యారు. శుక్రవారం హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. కాసేపు ఇద్దరూ ఏకాంతంగా మాట్లాడుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ గా నియమితులైన సందర్భంగా బీఆర్ నాయుడుకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు.

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS