Wednesday, August 20, 2025
spot_img

శంషాబాద్ విమానాశ్రయంలో పాముల కలకలం

Must Read

హైదరాబాద్‎లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పాములు కలకలం సృష్టించాయి. సోమవారం ఉదయం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. తనిఖీలు చేస్తున్న క్రమంలో బ్యాంకాక్ నుండి హైదరాబాద్‎కు వచ్చిన ఇద్దరు మహిళాల వద్ద విష సర్పాలను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని ఇద్దరు మహిళాలను అదుపులోకి తీసుకున్నారు.

బ్యాంకాక్ నుండి పాములు తీసుకొని వస్తున్న మహిళలను సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు చేసిన ఎందుకు గుర్తించలేదు అనే అనుమానం వ్యక్తం అవుతుంది. పథకం ప్రకారమే ఇద్దరు మహిళలతో విష సర్పాలను ఇక్కడికి పంపారా..? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

హైటెక్ సిటీని కట్టినప్పుడు అవహేళన చేసిండ్రు..

హైదరాబాద్ అభివృద్ధిలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రుల కృషి గుర్తించిన సీఎం రేవంత్ హైదరాబాద్‌ నగర అభివృద్ధిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, వైఎస్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS