Thursday, July 3, 2025
spot_img

ముంబయి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‎కి బాంబు బెదిరింపు మెసేజ్

Must Read

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా శనివారం ముంబయి ట్రాఫిక్ పోలీసు కంట్రోల్ రూంకు బెదిరింపు మెసేజ్ వచ్చింది. నగరంలో పేలుళ్లకు ప్లాన్ చేసినట్టు కంట్రోల్ రూంకు మెసేజ్ రావడంతో ముంబయి పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రధానమైన ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.

Latest News

మరోమారు పాశమైలారానికి మంత్రి దామోదర

మీనాక్షి, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ల రాక మంత్రిని నిలదీసిన బాధిత కుటుంబాలు సిగాచి పరిశ్రమ వద్దకు చేరుకున్న మంత్రి దామోదర రాజనర్సింహను బాధితులు నిలదీసారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS