Sunday, May 18, 2025
spot_img

సచివాలయం వద్ద ధర్నాకు దిగిన కానిస్టేబుల్ భార్యలు

Must Read

సచివాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. “ఏక్ పోలీస్ ఏక్ స్టేట్” విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ కానిస్టేబుల్ భార్యలు సచివాలయం ముట్టడికి ప్రయత్నించారు. తమ భర్తలను ఒక దగ్గర విధులు నిర్వహించేలా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఏక్ పోలీస్ ఏక్ స్టేట్ విధానాన్ని అమలు చేసి, ఒకే దగ్గర 03 నుండి 05 సంవత్సరాలు పోస్టింగ్ ఇవ్వాలని కోరారు. తమ భర్తలు బెటాలియన్లలో ఉద్యోగాలు చేయడం వల్ల తాము కుటుంబాలకు దూరం అవుతున్నామని వాపోయారు. ఆందోళన చేస్తున్న కానిస్టేబుల్ భార్యాలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS