Friday, September 20, 2024
spot_img

చేరువులో దూకి బలవన్మరణానికి పాల్పడిన ప్రేమ జంట

Must Read

వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.ఓ ప్రేమ జంట చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడింది.రాయపర్తి మండలంలోని రామచంద్రుని చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడగా,గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు పైడిపల్లి మధ్యగుడెంకి చెందిన దిలీప్,అంజలిగా గుర్తించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This