Wednesday, April 2, 2025
spot_img

రాజకీయ ప్రయోజనాల వలలో విలవిలలాడుతున్న ప్రజలు

Must Read

ఇన్నేళ్ళుగా తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలు
“ఎక్కడ వేసిన గొంగళి అక్కడే” అన్నట్లుగా ఉంది..
నాటి నుండి మొన్నటి వరకు రాజకీయ ప్రయోజనాల వలలో
విలవిలలాడుతున్న ప్రజలు.. ప్రయత్న లోపం ఇరు రాష్ట్రాలకు శాపం..
విభజన ప్రయోజనాలు అందని ద్రాక్షలా ఊరిస్తున్నాయి..భావోద్వేగాల రెచ్చగొట్టినంత స్పీడుగా సమస్యల పరిష్కరించడం లేదు
ఇన్నాళ్ల నిర్లక్ష్యం,రాజకీయ గ్రహణం వీడి నూతన రాష్ట్ర ప్రభుత్వల
పరిష్కార ప్రయత్నం అభినందనీయం
ఫలిస్తే చరిత్రలో నిలుస్తారు..లేదంటే చరిత్రలో కలుస్తారు..??

  • మేదాజీ
Latest News

మధురైలో సిపిఎం మహాసభలు

వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS