Sunday, May 18, 2025
spot_img

హస్తం గూటికి 15 మంది కార్పొరేటర్లు..??

Must Read

బీఆర్ఎస్ పార్టీకి,మాజీ మంత్రి మల్లారెడ్డి కి భారీ షాక్ తగిలే అవకాశం ఉంది.పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లోని 15 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆ పార్టీ ను వీడుతున్నట్లు సమాచారం.15 మంది కార్పొరేటర్లతో డిప్యూటీ మేయర్ శివకుమార్ మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తుంది.త్వరలో వీరందరూ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లోకి చేరే అవకాశం ఉంది.మరో వైపు తమ పార్టీ నేతలను బలవంతంగా కాంగ్రెస్ లోకి చేర్చుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS