Saturday, June 7, 2025
spot_img

రేపే తెలంగాణ కేబినెట్ సమావేశం

Must Read
  • రూ.2 లక్షల రైతు రుణమాఫీ,తదితర అంశాల పై
    చర్చ
  • ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసేందుకు కసరత్తు చేస్తున్న రేవంత్ సర్కార్

రైతులకు శుభవార్త చెప్పేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతుంది.రేపు (శుక్రవారం) తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం కానుంది.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎట్టిపరిస్థితిలో ఆగస్టు 15 లోపు రైతురుణామాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.అయితే ఇచ్చిన సమయం కంటే ముందే రుణామాఫీ చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.2 లక్షల రైతు రుణామాఫీతో పాటు పలు కీలక విషయాల పై అధికారులతో చర్చించున్నారు. నిధుల సమీకరణపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది.అర్హులైన వారికి రుణమాఫీ అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Latest News

కోహ్లీని అరెస్ట్ చేయాలి

ట్రెండింగ్‌లో హ్యాష్‌ట్యాగ్‌ బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ పరేడ్‌ సందర్భంగా జరిగిన తొక్కిసలాట సరికొత్త చర్చకు దారితీస్తోంది. ఆ జట్టులోని స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీని అరెస్ట్‌ చేయాలని...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS