Thursday, July 31, 2025
spot_img

రేపే తెలంగాణ కేబినెట్ సమావేశం

Must Read
  • రూ.2 లక్షల రైతు రుణమాఫీ,తదితర అంశాల పై
    చర్చ
  • ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసేందుకు కసరత్తు చేస్తున్న రేవంత్ సర్కార్

రైతులకు శుభవార్త చెప్పేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతుంది.రేపు (శుక్రవారం) తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం కానుంది.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎట్టిపరిస్థితిలో ఆగస్టు 15 లోపు రైతురుణామాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.అయితే ఇచ్చిన సమయం కంటే ముందే రుణామాఫీ చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.2 లక్షల రైతు రుణామాఫీతో పాటు పలు కీలక విషయాల పై అధికారులతో చర్చించున్నారు. నిధుల సమీకరణపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది.అర్హులైన వారికి రుణమాఫీ అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Latest News

నో హెల్మెట్‌.. నో పెట్రోల్‌

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరిస్తేనే పెట్రోల్‌ మధ్యప్రదేశ్‌ ఇండోర్‌ జిల్లాలో ఆగస్టు 1 నుంచి అమలు రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో నెమ్మదిగాఈ విధానం అమలు మరి తెలంగాణలోనూ రోడ్డు ప్రమాదాలు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS