Wednesday, July 2, 2025
spot_img

పేపర్ లీకేజిలను అరికట్టడంలో ప్రధాని మోడీ విఫలమయ్యారు

Must Read
  • యూజీసీ -నెట్ పరీక్ష రద్దు పై స్పందించిన రాహుల్
  • రష్యా-ఉక్రేయిన్ యుద్దాలను అడ్డుకున్నని చెబుతున్న మోడీ పేపర్
    లీకేజిలను అపలేకపోయారు
  • నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు అన్యాయం జరిగింది
  • బీజేపీ మాతృసంస్థ గుప్పిట్లో విద్యావ్యవస్థ ఉంది

పేపర్ లీకేజిలను అరికట్టడంలో ప్రధాని నరేంద్రమోడీ విఫలం అయ్యారని విమర్శించారు కాంగ్రెస్ అగ్రనేత,ఎంపీ రాహుల్ గాంధీ.నీట్,యూజీసీ-నెట్ పరీక్ష రద్దు అంశం పై గురువారం మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సంధర్బంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రధాని మోడీ రష్యా-ఉక్రేయిన్ యుద్ధాన్ని అడ్డుకున్నారని చెప్తున్నారు కాని దేశంలో జరుగుతున్న పేపర్ లీకేజిలను అపలేకపోయారని ఆరోపించారు.నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు అన్యాయం జరిగిందని తెలిపారు.వెంటనే నీట్ పరీక్షను రద్దు చేయాలని ఈ సంధర్బంగా రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.నీట్ పరీక్షల్లో నష్టపోయిన విద్యార్థులకు సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని తెలిపారు.బీజేపీ మాతృసంస్థ గుప్పిట్లో విద్యావ్యవస్థ ఉందని,అందుకే లీకేజిలు జరుగుతున్నాయని మండిపడ్డారు.

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS