Friday, October 3, 2025
spot_img

కేటీఆర్ కు నిరసన సెగ

Must Read

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది.ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళాలపై అయిన చేసిన కామెంట్స్ కారణంగా మహిళా కమిషన్ అయినకు నోటీసులు పంపింది.ఈ నేపథ్యంలో శనివారం అయినా నోటీసులపై వివరణ ఇచ్చేOదుకు ట్యాంక్ బండ్ లోని బుద్ధభవన్ లో ఉన్న మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు.ఈ క్రమంలో కేటీఆర్ ను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు ప్రయత్నించారు.కేటీఆర్ చేసిన కామెంట్స్ కు నిరసనగా వారు నినాదాలు చేశారు.మరోవైపు కేటీఆర్ వెంట వచ్చిన బీఆర్ఎస్ మహిళా నేతలను పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఇరువర్గాలు పోటాపోటీ నినాదాలు చేసుకోవడంతో కార్యాలయం ముందు కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This