Friday, July 4, 2025
spot_img

కేటీఆర్ కు నిరసన సెగ

Must Read

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది.ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళాలపై అయిన చేసిన కామెంట్స్ కారణంగా మహిళా కమిషన్ అయినకు నోటీసులు పంపింది.ఈ నేపథ్యంలో శనివారం అయినా నోటీసులపై వివరణ ఇచ్చేOదుకు ట్యాంక్ బండ్ లోని బుద్ధభవన్ లో ఉన్న మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు.ఈ క్రమంలో కేటీఆర్ ను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు ప్రయత్నించారు.కేటీఆర్ చేసిన కామెంట్స్ కు నిరసనగా వారు నినాదాలు చేశారు.మరోవైపు కేటీఆర్ వెంట వచ్చిన బీఆర్ఎస్ మహిళా నేతలను పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఇరువర్గాలు పోటాపోటీ నినాదాలు చేసుకోవడంతో కార్యాలయం ముందు కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

Latest News

వార్షికోత్సవ శుభాకాంక్షలు

కళం చేతిలో కత్తిగా,సత్యం కోసం పోరాటం చేస్తూ,ప్రతి అక్ష‌రం ప్రజల గొంతుకై..వేల జీతాల కన్నీళ్లకు అర్థం చెప్పింది. రాత్రింబవళ్ళు శ్రమిస్తూ,సమాచారం సత్యమని నమ్ముతూ,ప్రజల సమస్యల ప‌రిష్కారానికి సాక్షిగా..నిలిచిన...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS