Friday, October 3, 2025
spot_img

కవితను చూడగానే భావోద్వేగానికి గురైన కేసీఆర్

Must Read

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జైలు నుండి విడుదలైన ఎమ్మెల్సీ కవిత గురువారం తండ్రి,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు.కవితను చూడగానే కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు.ఐదున్నర నెలల తర్వాత తండ్రిను చూసిన కవిత కేసీఆర్ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సుప్రీంకోర్టు కవితకు ఆగష్టు 27న బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.బుధవారం ఢిల్లీ నుండి ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ చేరుకున్నారు.హైదరాబాద్ చేరుకున్న కవిత తల్లి శోభమ్మను కలిశారు.ఆ తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కవిత రాఖి కట్టారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This